Scorpio Climbs Onto Auto | డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ అదుపుతప్పింది. నిర్మాణంలో ఉన్న గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగి ఉన్న ఈ ఆటోపైకి అది దూసుకెళ్లింది.
woman kills husband with lover | పెళ్లైనప్పటికీ ప్రియుడితో కలిసి జీవించాలని మహిళ భావించింది. వివాహమైన రెండు వారాలకే భర్తను చంపించింది. ప్రియుడు, కాంట్రాక్ట్ కిల్లర్తో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది.
Dihuli Massacre Case | దాదాపు 44 ఏళ్లనాటి దళితుల ఊచకోత కేసులో ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సామూహిక హత్యల కేసులో ముగ్గురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఇద్దరు దోషులకు ఒక్కొక్కర
Doctor scrolls through reels | డ్యూటీలో ఉన్న డాక్టర్ మొబైల్ ఫోన్లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పటికీ ఆ వైద్యుడు పట్టించుకోలేదు. దీంతో ఆమె గుండెపోటులో మ
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ�
Loksabha Polls 2024 | లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ ఎంపీ, మొయిన్పురి అభ్యర్ధి డింపుల్ యాదవ్ పేర్కొన్నారు.
Bulldozers | ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు (Bulldozers) క
యూపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే 16 మంది అభ్యర్థుల మొదటి జాబితాను సమాజ్వాది పార్టీ మంగళవారం ప్రకటించింది. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్.. మైన్పురి నుంచి పోటీచ
Gang Rape Case: మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 23 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. యూపీలోని మెయిన్పురిలో అతన్ని పట్టుకున్నారు. జూన్ 23వ తేదీన జరిగిన సంఘటనలో అయిదుగురు నిందితులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ నిందితుడిని కాల్చిచంపిన పోలీసులు.. తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరిపారు.
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా సాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థిపై ఆమె రెండు లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�
By-Elections | సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,