ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ�
Loksabha Polls 2024 | లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ ఎంపీ, మొయిన్పురి అభ్యర్ధి డింపుల్ యాదవ్ పేర్కొన్నారు.
Bulldozers | ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు (Bulldozers) క
యూపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే 16 మంది అభ్యర్థుల మొదటి జాబితాను సమాజ్వాది పార్టీ మంగళవారం ప్రకటించింది. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్.. మైన్పురి నుంచి పోటీచ
Gang Rape Case: మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 23 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. యూపీలోని మెయిన్పురిలో అతన్ని పట్టుకున్నారు. జూన్ 23వ తేదీన జరిగిన సంఘటనలో అయిదుగురు నిందితులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ నిందితుడిని కాల్చిచంపిన పోలీసులు.. తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరిపారు.
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా సాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థిపై ఆమె రెండు లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�
By-Elections | సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,
Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
Bypolls | ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు
Mainpuri | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో (Mainpuri) ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి మెయిన్పురిలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును
Teacher | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పులో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్లో టీచర్గా (Teacher) పనిచేస్తున్నది.