Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
Bypolls | ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు
Mainpuri | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో (Mainpuri) ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి మెయిన్పురిలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును
Teacher | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పులో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్లో టీచర్గా (Teacher) పనిచేస్తున్నది.
Akhilesh will contest from Karhal, official announcement of SP | ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మైన్పురిలోని కర్హల్ స్థానం నుంచే అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తారని సమాజ్ వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఎస్పీ నేత రాంపాల్ యాదవ్ ఈ విషయాన్న�