Main Road | వర్షం కురిస్తే గుంతల గుండా వెళ్తే ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోడ్డు అద్వానంగా మారింది.
బీజేపీ పాలిత రాజస్థాన్లో వర్షం ధాటికి కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి ప్రారంభోత్సవానికి ముందే కొట్టుకుపోయింది. ఇక్కడి జున్జును జిల్లాలో కట్లి నదికి వరదలు పోటెత్తుతున్నాయి.
Electricity Pole | ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ శివారులో నడిరోడ్డుపై విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన రహదారిలోని ఫుట్పాత్లు, క్యారేజ్ వేల ను ఆక్రమిస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించడమే కాకుండా..పాదచారులు ఫుట్పాత్పై నడిచేందు కు వీలు లేకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆపరేషన్�
ఒక వైపు బస్సు రాక కోసం పడిగాపులు కాస్తుండగా, మరోవైపు భానుడి భగభగలు వెంబడిస్తున్నాయి. ఎంత చికాకు పడినా.. చిర్రెత్తినా.. వెయిట్ చేయాల్సిందే..! బస్సు రాదు.. ఎండ తగ్గదు... రాని బస్సుల కోసం వేచి ఉండక తప్పదు. సాధారణ ప
పదర మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని గ్రామ యువకులు డిమాండ్ చే శారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి గ్రామ యువకులు పదర-మద్దిమడుగు ప్రధాన రహదారిపై రా స్తారోకో నిర్వహ
వెంకట్రావ్పేట్ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ భారీ లారీ బురదలో దిగబడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అకాల వర్షాలతో అన్నదాతలు గోస పడుతున్నరు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం కండ్ల ముందే తడిసిపోయి.. కొట్టుకుపోతుంటే కాపాడుకోలేక కండ్ల నీళ్లు పెడుతున్నరు. మరో మూడు రోజులు వర్షాలుంటాయని వాతావారణ శాఖ
కేసీఆర్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లను సకాలంలో అమ్ముకోలేక ఆందోళన చెందుతున్నారు.
కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమిని కొందరు స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు చెరువు శిఖం భూములను సైతం అడ్డూఅదుపు లేకు�
ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ఆసిఫాబాద్ సమీపంలో నుంచి బైపాస్ రోడ్డు వేశారు.
సూర్యాపేట మున్సిపాలిటీ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఓ వైపు మెడికల్ కళాశాల, మరో వైపు ఇంటిగ్రేటెడ్