Cash-for-query case | పార్లమెంటులో గౌతమ్ అదానీ కంపెనీలను, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ
Mahua Moitra | పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని, అలాగే ప్రశ్నలు అడిగేందుకు డబ్బ
Mahua Moitra : లోక్సభ లాగిన్ ఐడీని వ్యాపారవేత్త దర్శన్ హిరానందనికి ఇచ్చినట్లు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అంగీకరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. హిరానందని గ్రూపు స
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. తనపై జరుగుతున్న దర్యాప్తునకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం అవసరమని తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కోసం ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభమైంది. ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది జై �
మహువా మొయిత్రా ఫైర్బ్రాండ్ ఎంపీ. లోక్సభలో ఆమె మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడితే ఆరోజు టీవీ చానళ్లకు పండుగే. బాగా చదువుకున్న మహిళ. వాదనా పటిమ దండిగా ఉంది. ఎన్నో సందర్భాల్లో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ�
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలని మహువాను కోరిం
Mahua Moitra: ప్రధాన మంత్రి కార్యాలయం వ్యాపారవేత్త దర్శన్ హీరానందనిపై వత్తిడి తెచ్చి అఫిడవిట్ సమర్పించేలా చేసిందని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఒకవేళ ఆ అఫిడవిడ్ నిజమైతే దాన్ని ఎందుకు ట్వీట్
Lok Sabha Speaker | టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
Mahua Moitra: ప్రధాని మోదీపై దేశం విశ్వాసం కోల్పోయిందని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ గురించి ఎట�
Mahua Moitra | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేసే యూట్యూబ్ వీడియోలను, ట్వీట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ ఎం