లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నది. లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించాలని �
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
Cash-For-Query Case | పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సమావేశం 9వ తేదీకి వాయిదా పడింది. ఈ
విషయాన్ని లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి సమావేశం 7న జరగాల్సి
ఉంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ
Nishikant Dubey | టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాను ఎవరూ కాపాడలేరని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది
Mahua Moitra: పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ అనైతికంగా వ్యవహరించినట్లు ఎంపీ మహువా ఆరోపించారు. మీటింగ్లో తనను పిచ్చి పిచ్చి ప్రశ్నలేశారంటూ ఆమె పేర్కొన్నారు. విపక్ష సభ్యలు కూడా ఆ మీటింగ్ నుంచి వాకౌట�
Cash-for-query case | పార్లమెంటులో గౌతమ్ అదానీ కంపెనీలను, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ
Mahua Moitra | పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని, అలాగే ప్రశ్నలు అడిగేందుకు డబ్బ
Mahua Moitra : లోక్సభ లాగిన్ ఐడీని వ్యాపారవేత్త దర్శన్ హిరానందనికి ఇచ్చినట్లు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అంగీకరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. హిరానందని గ్రూపు స
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. తనపై జరుగుతున్న దర్యాప్తునకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం అవసరమని తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కోసం ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభమైంది. ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది జై �
మహువా మొయిత్రా ఫైర్బ్రాండ్ ఎంపీ. లోక్సభలో ఆమె మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడితే ఆరోజు టీవీ చానళ్లకు పండుగే. బాగా చదువుకున్న మహిళ. వాదనా పటిమ దండిగా ఉంది. ఎన్నో సందర్భాల్లో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ�
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలని మహువాను కోరిం