Mahua Moitra | ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీలపై ఈడీ మనీ లాండరింగ్ �
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు కష్టాలు తప్పడం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమెపై కేసు నమోదు చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువా మొయిత్రాపై ఇప్పటికే సీబీఐ కేసు నమో�
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ స్ధానం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతానని టీఎంసీ నేత మహువ మొయిత్ర ధీమా వ్యక్తం చేశారు.
Mahua Moitra : ఫెమా ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈడీ జారీ చేసిన సమన్లపై టీఎంసీ ఎంపీ, ఆ పార్టీ కృష్ణానగర్ అభ్యర్ధి మహువ మొయిత్ర మరోసారి స్పందించారు.
ఫెమా ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీలకు ఈడీ నో
Mahua Moitra | విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా (Mahua Moitra) మరోసారి ఈడీ విచారణను దాటవేశారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు �
Fema Case | ఫెమా కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, దర్శన్ హీరానందానీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఇద్దరిని ఈ నెల 28న విచారణ కోసం ఢిల్లీకి రావాలని కోరింది.
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Mahua Moitra : బహిష్కృత లోక్సభ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది.