Car Rates Down | కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి త్వరలో భారీ ఊరట కలుగనున్నది. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని మార్చింది. నాలుగు శ్లాబుల స్థానంలో రె
కార్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం తగ్గించే పనిలో పడ్డాయి. వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన సంస్థలు ఒక్కోక్కటి తమ వాహ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి గట్టి షాక్ తగిలింది. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అగ్రస్థాయిలో దూసుకుపోయిన కంపెనీకి బ్రేక్లు పడ్డాయి. సంస్థకు మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్
Mahindra XUV700 | భారత్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా ఎస్యూవీ ఎక్స్యూవీ 700కి మార్కెట్లో ప్రస్తుతం భారీగానే డిమాండ్ ఉన్నది. మైలేజీ, సూపర్ లుకింగ్, బెస్ట్ సేఫ్టీ ఫీచర్ల నేపథ్యంలో ఎక్స్యూవీని క�
విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మాడళ్లపై భారీ రాయితీలను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హీరో, ఏథర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా రూ.3 లక్షలదాకా రేట్లను తగ�
IndiGo | మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటోలిమిటెడ్పై ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కోర్టుకెక్కింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రికల్ వెహికల్లో 6ఈ పదాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ కేసు వేసింది. �
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా లైట్ కమర్షియల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. 2-3.5 టన్నుల లోపు సామర్థ్యం కలిగిన ‘వీరో’ లైట్ కమర్షియల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు రూ.7.99 లక్షల నుంచి రూ.
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, టెక్నాలజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరివరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి.
ప్యాసింజర్ వాహన కొనుగోళ్లు మందగించడంతో.. డీలర్ల వద్ద అమ్ముడుపోని కార్ల నిల్వలు మునుపెన్నడూ లేనివిధంగా పేరుకుపోయాయి. ఆల్టైమ్ హైకి చేరిన ఈ ఇన్వెంటరీల విలువ రూ.60,000 కోట్లుగా ఉన్నట్టు ఆటో పరిశ్రమ చెప్తున్�
మహీంద్రా అండ్ మహీంద్రా.. వ్యవసాయ ఉత్పత్తుల విభాగాన్ని మరింత బలోపేతం చేసేదిశగా తెలుగు రాష్ర్టాల్లో ఆరు వరుసల వరి నాటే 6ఆర్వో యంత్రాన్ని ఆవిష్కరించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నయా ఎస్యూవీ మాడల్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్యూవీ700 పేరుతో విడుదల చేసిన ఏఎక్స్5 మాడల్ ప్రారంభ ధరను రూ.16.89 లక్షలుగా నిర్ణయించింద�