దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,021.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించిం�
మహీంద్రా నయా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్లు మూడు సరికొత్త రంగుల్లో లభించనున్నాయి.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ ఎక్స్ఈవీ 9ఎస్ ఎస్యూవీ మాడల్ ప్రారంభ ధర రూ.19.95 లక్షలు కాగా, గరిష�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. గత నాలుగు రోజులుగా భారీగా పెరిగిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లు అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు నష్టపోయాయి.
దేశీయ మార్కెట్కు మరో రెండు మాడళ్లను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటికే దేశీయ రోడ్లపై దూసుకుపోతున్న బొలెరోలో సరికొత్త వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Car Rates Down | కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి త్వరలో భారీ ఊరట కలుగనున్నది. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని మార్చింది. నాలుగు శ్లాబుల స్థానంలో రె
కార్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం తగ్గించే పనిలో పడ్డాయి. వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన సంస్థలు ఒక్కోక్కటి తమ వాహ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి గట్టి షాక్ తగిలింది. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అగ్రస్థాయిలో దూసుకుపోయిన కంపెనీకి బ్రేక్లు పడ్డాయి. సంస్థకు మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్
Mahindra XUV700 | భారత్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా ఎస్యూవీ ఎక్స్యూవీ 700కి మార్కెట్లో ప్రస్తుతం భారీగానే డిమాండ్ ఉన్నది. మైలేజీ, సూపర్ లుకింగ్, బెస్ట్ సేఫ్టీ ఫీచర్ల నేపథ్యంలో ఎక్స్యూవీని క�
విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మాడళ్లపై భారీ రాయితీలను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హీరో, ఏథర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా రూ.3 లక్షలదాకా రేట్లను తగ�
IndiGo | మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటోలిమిటెడ్పై ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కోర్టుకెక్కింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రికల్ వెహికల్లో 6ఈ పదాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ కేసు వేసింది. �
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా లైట్ కమర్షియల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. 2-3.5 టన్నుల లోపు సామర్థ్యం కలిగిన ‘వీరో’ లైట్ కమర్షియల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు రూ.7.99 లక్షల నుంచి రూ.