ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ జావా.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను తీసుకొచ్చింది. ఆల్ స్టార్స్ 42 బోబర్ పేరుతో విడుదల చేసిన ఈ స్పోర్ట్స్ బైకు ప్రారంభ ధర రూ.2,08, 942కాగా, గరిష్ఠ ధర రూ.2,19,942గా నిర్ణయించిం
ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. దేశీయ మార్కెట్లోకి బ్లేజో ఐ-టీఆర్కే ట్రక్కులను తీసుకొచ్చింది. అధిక మైలేజీ ఇచ్చే ఈ ట్రక్కులతో కొనుగోలు చేసిన నాటి నుంచి ఐదేండ్లలో రూ.15 లక్షల వరకు ఆద�
మహీంద్రా అండ్ మహీంద్రా ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్తో అందిస్తున్నది. ఆగస్టు నెల సందర్భంగా పలు మాడళ్లను రూ.1.25 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త స్కార్పియో-ఎన్ మాడల్ను మార్కెట్కు పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ ఫీచర్సతో తీర్చిదిద్దిన ఈ కారు రూ.13.29 లక్షల ప్రారంభ ధ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,259.91 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింద�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,021.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించిం�
మహీంద్రా నయా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్లు మూడు సరికొత్త రంగుల్లో లభించనున్నాయి.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ ఎక్స్ఈవీ 9ఎస్ ఎస్యూవీ మాడల్ ప్రారంభ ధర రూ.19.95 లక్షలు కాగా, గరిష�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. గత నాలుగు రోజులుగా భారీగా పెరిగిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లు అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు నష్టపోయాయి.
దేశీయ మార్కెట్కు మరో రెండు మాడళ్లను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటికే దేశీయ రోడ్లపై దూసుకుపోతున్న బొలెరోలో సరికొత్త వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Car Rates Down | కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి త్వరలో భారీ ఊరట కలుగనున్నది. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని మార్చింది. నాలుగు శ్లాబుల స్థానంలో రె
కార్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం తగ్గించే పనిలో పడ్డాయి. వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన సంస్థలు ఒక్కోక్కటి తమ వాహ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి గట్టి షాక్ తగిలింది. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అగ్రస్థాయిలో దూసుకుపోయిన కంపెనీకి బ్రేక్లు పడ్డాయి. సంస్థకు మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్