కాంగ్రెస్కు 25 ఏండ్లుగా విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు అవమానం జరగడంతో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూ�
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో-9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు �
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టు తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాద
ఎట్టకేలకు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉదయం ఇద్దరు నేతలను తన ఇంటికి పిలిచి రాజీ చేశారు.
మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకునేందుకు వారు పడుతున్న ఆపసోపాలు చూసి జనం విస్తుపోతున్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని, లేదంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ‘ఆ పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారన�
రాష్ట్రంలో రైతులు ఉత్సాహాంతో స్టాక్ పెట్టుకోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు.
ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెట్టాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
రాష్ట్రంలోని గౌడన్నల, కల్లుగీత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్ సర్కార్.. రాత్రికి రాత్రే సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపనకు నిర్ణయం తీసుకున్నది.