ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం స్థలం కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. నిజామాబాద్లో ఆదివారం పర్యటించ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
రాష్ట్ర దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలపై రచ్చ జరుగుతున్నది. ఏడీసీలు, డీసీల బదిలీలు ఇంకా మొదలవకముందే ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్.. ప్రార్థనల మధ్య ఆయన తన చాంబర్లో బాధ
Telagnana Cabinet | రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘స
రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు, సీఎం రేవంత్రెడ్డికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కలిసికట్టుగా పనిచేయాల్సిందిపోయి, ఇద్దరు ఎడముఖం, పెడముఖం అన్నట్టుగా వ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు (Azharuddin) కాంగ్రెస్ పార్టీ (Congress) మంత్రి పదవి కట్టబెడుతున్నది. ఎన్నికల సంఘం (EC) అడ్డుకోకపోతే.. మరో రెండు గంటల్లో
డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ మాటతప్పింది. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబాలకు, వారి బంధువులకు, ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికీ అవకాశాలు ఉండబోవని కాంగ్రెస్ తొలుత ప్
Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, రేవంత్ పాలనా వైఫల్యం రాష్ర్టాన్ని అస్తవ్యస్తం చేసిందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సీఎం రేవంత్రెడ్డ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 55వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రే ఢిల్�