కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తె లంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఆయన ఓ యూ ట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలప�
‘గనుల శాఖ మంత్రి నువ్వే కదా..! సింగరేణి నైని కోల్బ్లాక్ టెండర్ల వ్యవహారంపై చర్చలకు రావాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తుల కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గౌడ భవనాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు.
కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ధర్నాలు, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు మినహా ఇతర ఎలాంటి కేసులున్న వ్యక్తులకు అవకాశం కల్పించవద్దని టీపీసీసీ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జ�
త్వరలో రాష్ట్ర క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ తెలిపారు. అయితే మంత్రుల మార్పులు, చేర్పులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఈ మేర కు ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియా ప్ర�
ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం స్థలం కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. నిజామాబాద్లో ఆదివారం పర్యటించ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
రాష్ట్ర దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలపై రచ్చ జరుగుతున్నది. ఏడీసీలు, డీసీల బదిలీలు ఇంకా మొదలవకముందే ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్.. ప్రార్థనల మధ్య ఆయన తన చాంబర్లో బాధ
Telagnana Cabinet | రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘స