ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మం�
ప్రభుత్వం చేపట్టనున్న ‘గిరిజన స్వర్ణోత్సవాల బస్సుయాత్ర’కు ముందు గిరిజనుల హామీలపై సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ డి మాండ్ చేశారు.
Shabbir Ali | కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసుల అంశం హాట్ టాపిక్గా మారింది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్కు విధేయుడిగా కొనసాగుతున్న మైనారిటీ నేత, ప్రభుత్వ సలహాదారుడు తాజాగా ఓ ఆడియోలో మాట్లాడిన
Mahesh Kumar Goud | అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షబ్బీర్ అలీ ఎపిసోడ్ మర్చిపోకముందే టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్�
‘సర్'(ప్రత్యేక సమగ్ర సవరణ) విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సోమవారం ‘సర్'పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు.
Shabbir Ali | టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నదని.. వైరల్గా మారిన ఆడియోలో ఉన్నది తన వీడియో కాదని
Shabbir Ali | ‘కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది, డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారు’ అంటూ మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఆయన వ్యాఖ్యలు మహ�
మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరసరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఆమెపై క్రిమినల్ కేసు వ్యవహారంలో కోర్టు నోటీసులు ఉన్నాయని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనని మధ�
Mahesh Kumar Goud టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపడానికి భారీ కుట్ర జరిగిందా? భవిష్యత్తులో తన పీఠానికి ప్రధాన పోటీదారుడు అవుతారనే సంకేతాలు ముఖ్యనేతకు అందాయా? రాష్ట్రంలో బీ
Land Scam | టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్పై ముఖ్యనేతకు చెందిన మీడియా ఎందుకు దాడి చేస్తున్నది? ఆయన ఒక విఫల అధ్యక్షుడని (డిజాస్టర్ ప్రెసిడెంట్), ఆయనది ఫ్లాప్ షో అంటూ ఘాటుగా కథనాలు ప్రసారం చేయాల్సిన అవసరం ఏ
రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత గొడవలు ముదిరి పాకానపడుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పేరుతో సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకుపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ప్రచారంపై పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 68వసారి ఢిల్లీ పర్యటనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తో కలిసి బుధవారం బయల్దేరి వెళ్లారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి మూ�