ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 55వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రే ఢిల్�
టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వంశీ సొంత పార్టీ, సొంత సోషల్ మీడియాపై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్లిందని, సర్వనాశనం అయిందని ఆవేదన వ్యక్తం�
Congress | కాంగ్రెస్లో పట్టాదారులు.. కౌలుదారులు అంటూ ప్రత్యేకంగా ఉండరని.. మంత్రుల నుంచి కార్యకర్తల దాకా అంతా ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మ�
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు తాను చెప్పాల్సింది చెప్పానని, అందరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని మంత్రి కొండా
తెలంగాణ కాంగ్రెస్లో డీసీసీల ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ జూమ్మీటింగ్ నిర్వహించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు ఢిల్లీలో అధిష్ఠానం సీరియస్ క్లాస్ పీకినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జో రుగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పార్టీలో, ప్రభుత్వంలో పూర్తిగ
PCC chief | బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. ఈ అంశంపై వీలైనంత త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార�
కాంగ్రెస్కు 25 ఏండ్లుగా విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు అవమానం జరగడంతో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూ�
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో-9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు �
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టు తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాద
ఎట్టకేలకు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉదయం ఇద్దరు నేతలను తన ఇంటికి పిలిచి రాజీ చేశారు.
మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకునేందుకు వారు పడుతున్న ఆపసోపాలు చూసి జనం విస్తుపోతున్నారు.