బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సంకేతాలిచ్చారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంతా చేశామని, ఇక ఇంతకుమించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర ముగిసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఐదు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె ఎక్కడా సీఎం రేవంత్రెడ్డి పేరు మాట వరుసకైనా ప్రస్తావించల�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి పనికి కమీషన్ల దందా నడిపిస్తూ, ఉల్టా బీఆర్ఎస్ హయాంలో జరిగిన వాటిపై విచారణ కమిషన్లు వేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డార
కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో పీసీ ఘోష్ ఇదే విషయాన్ని �
Meenakshi Natarajan | పాదయాత్ర అంటే ఏం చేస్తారు? ప్రజలను కలుస్తూ.. వారితో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకుంటారు. బాధల్లో ఉన్నవాళ్లకు భరోసా ఇస్తారు.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాద్రయాత్రలో అ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్వార్ మరింత ముదిరింది. ఆది నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణ�
కల్తీని అరికట్టడం చేతగాకే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి జీవనాధారమైన కల్లుపై నిషేధం విధించాలని యోచిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
నీళ్ల పంపకాల్లో అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఎవరు సంతకం పెడతారో అవగాహనలేకనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నీళ్ల పంపకా�
కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ కోవర్టు లు ఉన్నారని, ఇరిగేషన్ కాం ట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చేసేది వారేనని, బిల్లులు నిలిపివేస్తే గాని వారికి బుద్ధి రాదంటూ సం చలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్య�