Meenakshi Natarajan | పాదయాత్ర అంటే ఏం చేస్తారు? ప్రజలను కలుస్తూ.. వారితో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకుంటారు. బాధల్లో ఉన్నవాళ్లకు భరోసా ఇస్తారు.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాద్రయాత్రలో అ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్వార్ మరింత ముదిరింది. ఆది నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణ�
కల్తీని అరికట్టడం చేతగాకే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి జీవనాధారమైన కల్లుపై నిషేధం విధించాలని యోచిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
నీళ్ల పంపకాల్లో అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఎవరు సంతకం పెడతారో అవగాహనలేకనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నీళ్ల పంపకా�
కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ కోవర్టు లు ఉన్నారని, ఇరిగేషన్ కాం ట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చేసేది వారేనని, బిల్లులు నిలిపివేస్తే గాని వారికి బుద్ధి రాదంటూ సం చలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్య�
మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు డీ శ్రీనివాస్ జీవితాంతం లౌకికవాదిగా ఉన్నారని, బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలను ఎప్పుడూ అంగీకరించలేదని, అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీ నాయకుడితో ఆవిష్కరించడం వల్ల ఆయన ఆత�
గొల్ల, కురుమల సామాజిక వర్గ శాసనసభ్యులకు క్యాబినెట్ పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది.
మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గీతదాటితే చర్యలు తప్పవని, పార్టీ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడితే సహించేది లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో విలేకర
‘దీపావళి కంటే ముందే బాంబులు పేలుతాయి.. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డే.. తాజాగా స్థానికసంస్థల ఎన్నికలకు ర�
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పు�
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం చిచ్చు రేపుతున్నది. బజారున పడి పదవుల కోసం కొట్లాడుకునే దుస్థితికి వచ్చింది. పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్త