కరోనా తర్వాత సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు తగ్గిపోయాయి. ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. మరోవైపు చిత్ర నిర్మాణ వ్యయాలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలివ
త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష పలువురు ప్రముఖుల ట్వీట్లు, అందరికీ మంత్రి రిప్లయ్ హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామ�
Mahesh babu | సినిమాలు అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో.. ఇండియా కంటే ఫారెన్లోనే ఎక్కువగా ఉంటున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందో లేదంటే ఇంకోసారి ఇంత టైం దొరుకుతుందో లేదో అని ముందే జాగ్
శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహావీరుడు’. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్నది. ఈ సినిమా టైటిల్
మల్టీస్టారర్గా వస్తున్న పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1)సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మహేశ్ బాబు (Mahesh Babu)-త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ సందడి మొదలైంది. కాగా ఇపుడు ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలినగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్కు ప్రేక్షకుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అగ్ర హీరో మహేష్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబో అలాంటిదే. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం సిద్ధమవుతున్న విషయం తెలిసింద�
మహేశ్ బాబు (Mahesh Babu)-ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమోనని ఎప్పటికపుడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని, బేసిక
మహేశ్ బాబు (Mahesh Babu)తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ ట్రిప్ వేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా మహేశ్ యూరప్లో రోడ్ ట్రిప్లో ఉన్నపుడు సతీమణి నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి సె�
మహేశ్ బాబు (Mahesh Babu) త్వరలోనే త్రివిక్రమ్ (Trivikram)తో చేయబోయే SSMB28ను షురూ చేయనున్నాడు. తాజా అప్ డేట్ ప్రకారం జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుందీ ప్రాజెక్టు.
బ్రేక్ దొరికితే చాలు తనకిష్టమైన ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటాడని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా మహేశ్బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్ టూర్లో ఉన్నాడు.
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ (Major) చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమాపై జనసేన చీఫ్ పవన్ కల�