మహబూబ్నగర్లో నిర్వహించిన ఆటో షో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రాండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్�
మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, బైక్పై వచ్చినా మన మహబూబ్నగర్లో కనిపించాల్సిందే. నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలు పరుగుల తీయాల్సిందే.. కాలనుగుణం గా వస్తున్న మార్పు�
ప్రమాదవశాత్తు బాలుడు నీటి గుంటలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకా రం.. పాలెం గ్రామంలోని సుబ్బయ్య కాలనీకి చెందిన మంజుల భర్త రెండేళ్ల కింద ట మృతిచెందాడు. మంజుల �
Mahabubnagar | ఆయన పదవీలో లేడు కానీ అన్ని తానై నడిపిస్తాడు. ఆయన మాటకే ఇక్కడి అధికారులు వత్తాసు పలుకుతారు. ఆయన మాట వినని అధికారులను బదిలీ చేయించడం, లేదా వారితో బేరాలు కుదిరించుకొని ముడుపులు తీసుకోవడం ఆ నేత నైజం. రా్�
భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భూత్పూర్ మండలం మద్దిగట్లలో చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మద్దిగట్ల గ్రామానికి చెందిన సౌటరాజు (30) భార్య మమత పదిహేను
రెండు మెట్లు ఎక్కాలన్నా.. కింద కూర్చొని పైకి లేవాలన్నా.. చివరికి మెల్లగా నడవాలన్నా ప్రాణం పోయినంత నొప్పి.. కేవలం మోకాళ్ల నొప్పులే కాదు.. శరీరంలో ఉన్న అన్ని కీళ్లు నలుపుతూ ఉంటాయి. దీన్ని పాత కాలంలో కీళ్ల నొప్�
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నాలుగు రోజులు దాటినప్పటికీ గ్రామాల్లో రాజకీయ పార్టీలు, నాయకల ఫ్లెక్సీలు గ్రూపుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రచారాలు చేస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న ఘటనలు మాగనూరు మండలంలో చో�
పచ్చని నల్లమల్ల గులాబీ రంగు పులుముకున్నది.. అచ్చంపేటలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకకు సర్వం సిద్ధమవుతున్న ది.. మాజీ ఎమ్మెల్యే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లినా.. కార్యకర్తలు బీఆర్ఎస్ జ
అయిజ మండలంలో పిడుగు పాటు తీవ్ర విషాదం నింపింది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు భారీ ఉరుములు ఉరుమడంతో సీడ్పత్తి క్రాస్ చేసేందుకు వచ్చిన కూలీలు వర్షం నుంచి రక�
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొన్ని రోజులుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొద్దున లేచింది మొదలు, రాత్రయ్యే వరకు పీఏసీసీఎస్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
పంట పొలాల కోసం యూ రియా బస్తా కావాలంటే.. నానో యూరియా లిక్విడ్ బాటి ల్ కొనాల్సిందేనని షరతు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్నా.. లేకున్నా యూరియా బస్తాతోపాటు నానో యూరియా �
ముస్లింల త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ను ఉమ్మడి జిల్లాలో ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా, మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయగా వివిధ రాజకీయా పార్టీలకు చెందిన
మండలంలోని దొర్రితండాకు వెళ్లే రోడ్డు పనులను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజనులు శనివారం మహబూబ్నగర్-తాండూర్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ దొర్
విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన తాడూరు మండలంలోని తుమ్మలసూగూరులో గురువారం ఉ దయం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలసూగూరు గ్రామానికి చెందిన
మండలంలోని రాయినిపల్లి గ్రామానికి చెందిన మనీషాశ్రీ మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని �