ఆధునిక వ్యవసాయంతో అధిక ప్రయోజనాలు పొందవచ్చని మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు కు చెందిన నర్సయ్యగౌడ్ నిరూపిస్తున్నారు. గ్రామంలో గురువారం 20 ఎకరాల్లో కూలీలు లేకుండా రైస్ ట్రాన్స్ప్లాంటర్తో తక్కువ సమ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు �
కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరులో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల స మావేశంలో ఆయన మాట్లాడారు.
మహనీయుల స్ఫూర్తి ని యువత ఆదర్శంగా తీసుకొని వారు చూపిన మార్గంలో నడవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర�
డీఎస్సీ 2024 పరీక్షలను ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ బుధవారం తెలిపారు. ఆన్లైన్ విధానంలో రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యా�
డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు.
మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయం (క్రిష్టియన్పల్లి), జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల (ధర్మాపూర్)లో డీఎస్సీ పరీక్షలు టీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:50, మధ్యాహ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నుంచి శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రను ఆదివారం వైభవంగా నిర్వహించారు. కొత్తబస్టాండ్, అశోక్టాకీస్ చౌరస్తా, వన్టౌన్ పోలీస్స్�
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ ఆశ్చర్యపోయే రీతిలో ఓటర్లు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా పాలమూరులో కాంగ్�
సన్న వడ్లకు మార్కెట్లో గిట్టుబాటు కంటే ఎక్కువ ధర లభిస్తున్నా వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్మ క్కు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వేలాది టన్నుల ధాన్యం అమ్మడానికి రైతులు నానా అ వస్థ�
రాష్ట్రవ్యాప్తంగా శనివారం పలుచోట్ల మోస్తరు వర్షం కురవగా, కొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో రోడ్లపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవా రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గద్వాల మండలం జమ్మిచేడులో ఊరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల పెద్ద �
బీర్ల కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ యువకుడిని వైన్స్ యాజమాన్యం విచ్చలవిడిగా దాడి చేసి కొట్టి చంపింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపి 34 రోజులు అవుతున్నా దాడి చేసిన సదరు దుకాణం యాజమాన్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, ఎన్నిక ల బహిష్కరణలు, పలు చోట్లా ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలక