మామిడి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక ఎత్తయితే సరైన సమయంలో కోత కోసి మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ రెండు సక్రమంగా చేసినప్పుడే మామిడి రైతులు మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నా యి. మామిడి కోతలో
మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్�
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, నగర పాలక సంస్థకు ప్రథమ పౌరురాలు.. అత్యున్నత పదవీ...అన్ని ఉతుత్తవేనా? పాలమూరు కార్పొరేషన్కు తొలి మహిళా మే యర్ను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందా? కాంగ్రెస్లో చక్రం తిప్పుత
మున్సిపల్, కార్పొరేషన్ సాధారణ ఎన్నికల అనంతరం మొదటిసారిగా శనివారం నిర్వహించిన మహబూబ్నగర్ నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా ముగిసింది. ఉదయం 11గంటలకు ప్రారంభించాల్సిన సమావేశం 11:55గంటలకు ప్రార�
యుద్ధం కారణంగా వంట గ్యాస్తోపాటు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం నాగర్కర్నూల్, పాలమూరుతో పాటు పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల ముందు వ
తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 47,594మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అ త్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతా చోట్లా అంత నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఆయా పార్టీల నుంచి పోటీ పడుతున్�
మహబూబ్నగర్లో గతంలో తాగునీటి కోసం.. రహదారులు.. దవాఖానలు లేక ఇబ్బందులు పడితే కేసీఆర్ హయాంలో రూ.వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేపట్టినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తు చేశారు. కానీ తాము చేసిన అభ�
త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ముందస్తుగానే ఎన్నికల వేడి పుట్టిస్తోంది. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మహబూబ్�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన పీ ధనుష్ (18) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కావేరమ్మపేట వార్డు మాజీ సభ్యుడు సుధాకాశీవిశ్వనాథ్ కుమారుడు ధనుష్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తుది విడుత ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడుతలో అన్ని జిల్లాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడుత పల్లెపోరుకు సర్వం సిద్ధంచేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ ఆఫీసర్ల నేతృత్వంలో శనివారం ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదివారం ఉద యం 7 ను�
మహబూబ్నగర్లో నిర్వహించిన ఆటో షో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రాండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్�
మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, బైక్పై వచ్చినా మన మహబూబ్నగర్లో కనిపించాల్సిందే. నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలు పరుగుల తీయాల్సిందే.. కాలనుగుణం గా వస్తున్న మార్పు�
ప్రమాదవశాత్తు బాలుడు నీటి గుంటలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకా రం.. పాలెం గ్రామంలోని సుబ్బయ్య కాలనీకి చెందిన మంజుల భర్త రెండేళ్ల కింద ట మృతిచెందాడు. మంజుల �