తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ద శైవక్షేత్రాల్లో పేరొందిన కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో విరజిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రం నగరానికి అతిచేరువలో ఉండటం మూలంగా ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటాడు. క�
పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం.
TSRTC: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివెళుతుండగా.. టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసుల
మహేశ్వరం: ప్రతియేటా నిర్వహించె మహశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం అత్యంత కన్నుల పండువగ ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్�
చేర్యాల;మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో బుధవారం తెల్లవారుజామున పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈవో బాలాజీ, ధర్మకర్తల మం�
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం జిల్లాలోని శివాలయాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పూజలు చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి, భక్తమార్కండేయ �
జోగులాంబ గద్వాల : శివుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని చె�
హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పరమ శివుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడ
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివాలయాల్లో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు...
మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలిక�
నల్లగొండ : మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ శివారులోని ప్రసిద్ధ ఛాయా సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం నిర్వహించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నా�