నిజామాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవ సిద్దులగుట్టలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తద్వారం ద్వారా శివాలయన్ని దర్శించుకున్నా�
వేములవాడ : ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ దేవాదాయ శా�
తిరుపతి : రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనల మేరకు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధన�
రామారావు ముక్కుసూటి మనిషి. ప్రభుత్వ అధికారి అంటే ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నది అతని సిద్ధాంతం. కర్తవ్యనిర్వహణలో అన్యాయాల్ని, అలసత్వాన్ని ఏమాత్రం సహించడు. ఈ క్రమంలో విధి నిర్వహలో అతను ఎదుర్కొన్న సవాళ్�
మిగతా పర్వదినాల మాదిరిగానే మహాశివరాత్రిని కూడా హిందువులు ఘనంగా జరుపుకుంటారు. అర్ధరాత్రి జరిగే లింగోద్భవ కాలాన్ని మహాశివరాత్రిగా భావించి పూజలు చేస్తూ జాగరణ పాటిస్తారు. జాగారం చేయాలంటే పొట్ట ఖాళీగా ఉండ�
వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల�
హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి కీసర గుట్టలోని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనం
హైదరాబాద్ : మార్చి 11. మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్�
36 మంది పండితులతో 5 రోజులు యజ్ఞంమహాశివరాత్రి సందర్భంగా రేపు పూర్ణాహుతి హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో పవిత్ర కాశీ మహాక్షేత్రంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న మహా రుద్రయా�