న్యూఢిల్లీ : దేశ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ర్టపతి రామ్నాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పార్వతి దేవి మరియు శివుని వివాహం యొక్క పవిత్ర జ్ఞాపకార్థం జరుపుకునే ఈ పండుగ మొత్తం మానవాళికి ఉపయోగకరంగా ఉండాలి అని రాష్ర్టపతి తన ట్వీట్లో పేర్కొన్నారు.
महाशिवरात्रि के पुनीत अवसर पर सभी देशवासियों को शुभकामनाएं। देवी पार्वती और भगवान शिव के विवाह के पावन स्मरण स्वरुप मनाया जाने वाला यह उत्सव सम्पूर्ण मानवता के लिए कल्याणकारी हो।
— President of India (@rashtrapatibhvn) March 11, 2021
देशवासियों को महाशिवरात्रि के पावन अवसर पर ढेरों शुभकामनाएं। हर-हर महादेव!
— Narendra Modi (@narendramodi) March 11, 2021
Greetings on the special occasion of Mahashivratri. Har Har Mahadev!