కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని సైతం రాజకీయాలకు వాడుకొంటున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా ఇచ్చిన అధికారిక విందును ఎన్డీయే కార్యక్రమంగా మార్చేసింది. శుక్రవారం
న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప�
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఓట్ల లెక్క
రాష్ట్రపతి ఎన్నికకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆలోగా 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ష�
మార్చి 21.. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో తెల్లటి కుర్తా, ధోతీ ధరించిన ఓ వయోధికుడు పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన ఘట్టం భారతీయుల హృదయ ఫలకాలపై చెరగని ముద్ర వేసింది. ఎంత వినయం! ఎంత సంస్కారం! ఎంత నిరాడంబరత! ర
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, ఇతర ప్రముఖులు జన్మదిన �
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ తమ
సమానత్వం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని, సామాజిక అసమానతలను రూపుమాపడానికి వెయ్యేండ్ల కిందటే రామానుజాచార్యులు విశేష కృషిచేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు
President Ramnath kovind | రంగారెడ్డి ముచ్చింతల్లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాన