హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకలకు పెట్టింది పేరు ఆ ఆలయం. అక్కడ జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.
MLA Sabitha | మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ, మంకాళ, ఇమామ్గూడ తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరల్లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భక్తులతో కలిసి అమ్మవారికి బోనం సమర్
రామాయంపేటలోని మహంకాళి అమ్మవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Mahankali Brahmotsavalu) ముస్తాబవుతున్నది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
Bonalu | అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాష్ట్ర బోనాల ఉత్సవాలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నామని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు.
Mahankali Temple | పాతబస్తీ హరిబౌలిలోనీ చారిత్రకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ 77వ వార్షిక బోనాల పండుగ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం నాడు ఆవిష్కరించారు.
మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సికింద్రాబాద్లోని ఉజ్జాయినీ మహంకాళి ఆల
Mahankali Temple | రంగశాయిపేటలోని మహంకాళి దేవాలయంలో(Mahankali Temple )గురువారం జరిగిన ఉత్సవాల్లో వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నాపునేని నరేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Mahankali Temple | శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తాళం, హుండీ విరగొట్టారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
బీరప్ప దయతో ప్రజలు చల్లంగా ఉండాలని దుబ్బాక ఎమ్మె ల్యే, కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేస�
ఇండ్ల మధ్య ఉన్న దారి విషయమై తగాదాతో అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. ఈ దారుణం బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట ఏసీపీ రామలింగ రాజు, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ�
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో భక్తిభావన పెరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండలకేంద్రంలోని మెదక్ రోడ్డులో నూ తనంగా నిర్మించిన మహంకాళి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాప నోత్సవాలు ని�
శ్రావణ వరలక్ష్మీ వ్రతాల పూజలను పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ అధికారులు అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులు ఆలయంలో వరలక్ష్మీ వ్రత�
CM KCR at temple | ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.