హైదరాబాద్ : శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని శ్రీని�
Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బేగంపేట్ : ఈ నెల 5 నుంచి 17 వరకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో కోటి కుంకు మార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాలయం ఈవో గుత్తా మనోహార్రెడ్డి తెలిపారు.ఈ మేరకు బుధవారం మారేడ్
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో దారుణం మృతుడు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ వాసిగా గుర్తింపు దేవరకొండ, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. గ్రామ �
కవాడిగూడ : భక్తి భావనతోనే మానసిక ప్రశాశాంతత అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం తమిళనాడులోని ఆదిపరాశక్తి దేవాలయానికి వెళుతున్న భవానీ మాతా భక్తులు క్షేమంగా వెళ్లి రావాలని కో�
మహంకాళి ఆలయంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిప
ఘనంగా సింహవాహిని మహంకాళి ఉత్సవాలు ప్రారంభం ధ్వజారోహణ పూజలతో పండుగను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్ బృందం చాంద్రాయణగుట్ట, జూలై 23: లాల�