IT Tower | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ�
CM KCR | కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీ�
రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ‘నిరుద్యోగ మార్చ్' పేరిట బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారు. మంగళవారం చేపట్టనున్న ర్యాలీ సక్సెస్ మాట అటుంచితే సొంత పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
మహబూబ్నగర్లో (Mahabubnagar) లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును (College bus) ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు.
కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్షిప్) అని ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చిన మహనీయుడు బసవేశ్వరుడని (Basaveshwara) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడని చెప్పారు. మొదటి పార
దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ ఇండస్ట్రియ ల్ పార్కుకు విదేశాల కంపెనీలు క్యూ కడుతున్నాయని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ తమ కార్యాకలాపాలను
Mahabubnagar IT Park | మహబూబ్నగర్ : పాలమూరులో నూతనంగా నిర్మించిన ఐటీ పార్కులో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దివిటిపల్లి
Palamuru | పొట్టకూటి కోసం తట్టాబుట్ట సర్దుకుని ముంబయి వంటి మ హానగరాలకు ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సులకు విరామం లభించిం ది. ఏటా 14 లక్షల మందిని వలసలకు తరలించే బస్సులు.. ఇప్పుడు ఎక్కేవాళ్లు లేక ఆగిపోయాయి. పూర్తి స్థాయిల
Minister Sirnivas Goud | దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాల
Dogs Run | గట్టు : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగేరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా శనివారం శునకాల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పోటీలను సర్పంచ్ బాసు హనుమంతు ప్రారంభించగా.. 17 శునకాలు పాల్గొన్నాయి.
దేశంలోని ప్రతిఒక్కరు అంబేద్కర్ (Ambedkar) అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం (Parliament) సెంట్రల్ విస్టాకు కూడా బీఆర్ అంబేద్కర్ పే
NIMS | ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్ వైద్యులు( NIMS Doctors ) ఓ 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో.. ఆ తల్లే మరోసారి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి కుమారుడికి కిడ్న