ఒకప్పుడు పాలకొండ (Palakonda) అంటే ఎవరికీ తెలియదు. ఓ మారుమూల గ్రామంగా ఉండేదని, ఇప్పుడు చెంతనే జాతీయ రహదారి, సమీపంలోనే బైపాస్, వాటి పరిధిలోనే కలెక్టరేట్ నిర్మాణంతో ఎంతో డిమాండ్ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు ఎంతో వెనకబ�
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు.
Saleshwaram | నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తైన కొండలు.. లోయలు.. పక్షుల కిలకిలరావాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. నల్లమలలో చెంచులే పూజారులుగ�
Minister Srinivas Goud | రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తకు( BRS Activist ) అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలకు మంత�
Mahabubnagar | మహబూబ్నగర్లోని ఐటీ పార్కులో ఏర్పాటుకానున్న లిథియం బ్యాటరీ కంపెనీ రావడం ఇష్టంలేని ప్రతిపక్షాల నేతలు కాలుష్యం పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైతే పరిసరాలు పొల్యూషన్ అవుతాయ�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 90.40% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
మహబూబ్నగర్ సమీపంలో దివిటిపల్లిలో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ టవర్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదని, నెలాఖరు నాటికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస
సీఎం కేసీఆర్ పట్టుదల, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి సహకారం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చొరవతో కృష్ణా జలాలను ఎత్తిపోసి అడ్డాకుల బీడు భూముల్లో పారించడంతో ఆ గ్రామ ప్రజల 70 ఏండ్ల జల కల నెరవేరి�
MLC Kavitha | అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్�
“పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు..” అంటూ సినీ వర్ణనకు తీసిపోని విధంగా ఆదివారం నాగర్కర్నూల్లో సామూహిక వివాహాలు జరిగాయి.
వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని తెలిపారు.
ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం�