Minister Harish Rao | మహబూబ్ నగర్ జిల్లా పాత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి
మండల కేంద్రంలో ఉన్న రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఆందుబాటులో లేకుండా చేయడంతోపాటు బ్లాక్లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం మండల కేంద్రానికి చె
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం పా ర్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంత్రు లు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు,
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ను రిటెర్డ్ రాష్ట్ర నీటిపారుదల,
మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం పర్యటించి తాగునీటి సరఫరాను పరిశీలి�
Mahabubnagar | తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్న విషయం విదితమే. వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్న క్రమంలో ఈసారి ఎలాగైనా జాబ్