Harish Rao | మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా.. పచ్చని పంటలతో కళకళలాడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కరువును తరిమికొట�
Palamuru | నీరు ప్రాథమిక అవసరం. జీవ మనుగడకు మూలం. దానిని ప్రతి ఒక్కరికీ అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ హక్కు. కానీ ఉమ్మడి పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్నగర్
Mahabubnagar | ప్రధాన నగరాల్లో మాదిరిగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను రూ పొందిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంకు రాష్ట్ర
Narayanpet | మక్తల్ టౌన్ : అప్పుడే పుట్టిన ఓ పసికందుకు ఆపద వచ్చింది. పసిపాప గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అప్రమత్తమైన 108 సిబ్బంది.. పసికందుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక�
పాలమూరు జిల్లా అభివృద్ధే తన కర్తవ్యమని.. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. బుధవారం మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ పనులను కలెక్టర్ రవి, మున్సిపల్, పర్యాటక, ఇరిగేష�
Mahabubnagar |మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. ఇప్పుడున్న బల్దియాకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద రూ. 3.50 కోట్ల వ్యయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభ
జనహితమే మా అభిమతం.. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశాం.. నాడు వలసల గడ్డగా పేరున్న పాలమూరును నేడు పరిశ్రమలకు అడ్డాగా మార్చాం.. మైగ్రేషన్ స్థాయి నుంచి జిల్లాకే రివర్స్ వలసలొచ్చే�
పాలమూరు జిల్లా చరిత్రలో నిలిచే లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ, ఎ నర్జిటిక్ కారిడార్ను ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.
Mahabubnagar | మహబూబ్నగర్ : రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా దేశంలో అతిపెద్ద అర్బన్ టూరిజం పార్క్ అయి
KTR | మహబూబ్నగర్ : ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడే మాటల గురించి ఆలోచించకు. వాళ్ల గురించి ఆలోచించి జీవితంలో కొన్ని విలువైన సెకన్లను వృధా చేసుకోకు అని మంత్రి శ్రీనివాస్గౌడ్కు బీ�
KTR | మహబూబ్నగర్ : పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి.. రాష్ట్రానికి సంపద వస్తుంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా (Amara raja) లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శం
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను (IT Corridor) మంత్రి శ్రీనివాస్ గౌడ్తో (Minister Srinivas goud) కలిసి ప్రారంభించా�