Heavy rains | భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజల
Palamuru dryrun | తెలంగాణ సాగునీటి రంగంలో మరోఘట్టం ఆవిష్కృతమైంది. పాలమూరు- రంగారెడ్డి భాగంగా నర్లాపూర్ పంప్ హౌస్ వద్ద మొదటి పంపు డ్రైరన్ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటర్ డ్రైరన్ను ఇంజినీర్లు సక్సెస్
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామని, ఈ ప్రక్రియ విడతల వారీగా కొనసాగుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. కావేరమ్మపేటలో నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారుల�
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్బండ్ వద్ద నిర్మించిన సర్వాంగ సుందరంగా నిర్మించిన సస్పెన్షన్ వంతెనను వారం రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా అధ�
Minister Srinivas Goud | యువత సమయం వృధా చేయకుండా తమదైన రంగంలో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలి అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే�
మహబూబ్నగర్ జిల్లాలోని ఎన్హెచ్-44పై మూసాపేట మండలంలోని వేముల స్టేజీ వద్ద శ్రీనివాసులు, బాలరాజు సోదరులు మారుతి దాబాను నిర్వహిస్తున్నారు. అయితే.. గురువారం ఉదయం దాబాలో శబ్ధం రావడంతో.. అనుమానం వచ్చి ఫ్రిజ్
ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. గులాబీ పార్టీ నుంచి బరిలో నిల్చొనే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. తన వ్యూహంతో ఎన్నికల సమరానికి సై అంటూ ఉమ్మడి జిల్
కొత్తగా ఇల్లు నిర్మించేవారు ముందుగా మొక్కలు నాటాలని అబ్కారీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ బైపాస్ రోడ్డు డివైడర్పై ఖర్జురా మొక్కలు నాటి.. జిల్లాలో 4లక్షల 20వేల �
మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో నెంబర్వన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నార�
ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్�
Revanth Reddy | మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను ఆయా జిల్లాల పోలీసు అధికారుల అస�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్బండ్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. జిల్లా స్థాయిలో అద్భుతంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్
Drone Show | మహబూబ్నగర్లో ట్యాంక్బండ్పై నిర్వహించిన మెగా డ్రోస్ ప్రదర్శన చూపరులను అలరించింది. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభించారు. దాదాపు 450 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యాం
Minister Niranjan Reddy | సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.