రాష్ట్రంలో మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో నారాయణపేటకు అవకాశం లభించడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Srinivas Goud | హన్వాడ : స్వయం పాలనలో గిరిజనులు అభివృద్ధి సాధించారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఏనేమీది తండాలో గిరిజన దినోత్సవా
CM KCR | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరి
గత ప్రభుత్వాలు రెడ్టేపిజంతో పరిశ్రమలు రాకుండా చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో తాము కంపెనీలకు రెడ్కార్పెట్ పరిచామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుస�
KTR | ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే మైగ్రేషన్ అని.. ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఇరిగేషన్ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మహబూబ్నగర్ పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో స
తెలంగాణలో సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూసాపేట మండలం వేములకు (Vemula) చేరకున్న మంత్రి కేటీఆర్.. ఎస్జీడ�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా�
Minister KTR | మహబూబ్నగర్లో ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లల
Nagarkurnool | సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్న�
CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోల�
KCR Urban Park | మహబూబ్నగర్ జిల్లా అప్పనపల్లిలోని కేసీఆర్ అర్బన్ పార్కు గోల్ బంగ్లా వాచ్ టవర్ దగ్గర చిరుత పులి కనిపించగా, ఆ వీడియోను ఎంపీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.