Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.17.70 కోట్లతో చేపట్టిన సీసీరోడ్లు,
తెలంగాణ ప్రభుత్వం, ప్రజల ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గారు. ఎట్టకేలకు రాష్ట్రంలో గిరిజనవర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణలో రూ.13,500
Minister KTR | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై అ
PM Modi |రాజకీయ బహిరంగ సభలకు జనం రావాలంటే పార్టీపైనో, నాయకుడిపైనో అభిమానం ఉండాలి. లేదంటే ఆ పార్టీ నాయకుడి వల్ల ఆ ప్రాంతానికి ఏదైనా మైలు జరిగి ఉండాలి. అప్పుడే అభిమానంతో ఆ పార్టీ బహిరంగ సభలకు జనం వస్తారు.
“పాలమూరు ప్రజలు హుషారైండ్రు.. వలసలు మాని పది మందికి పని కల్పించే స్థితికి చేరుకున్నరు. పీఎం మోదీ తెలంగాణకు ఎలాంటి మేలు చేకూర్చకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం సభలు, సమావేశాలు పెడుతున్నరు. పాలమూరు కరువు తీరేల
మహబూబ్నగర్ జిల్లాకు ప్రధాని నరేంద్రమోదీతో ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. వచ్చుడు, పోవుడు కాదని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Minister Srinivas Goud | ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి పోవుడే తప్పాడే.. ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ పంచాయతీరాజ్ డిప్య�
Palamuru Rangareddy Lift | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్రన్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్టేక్ వెల్ వద్ద ఈ నెల 16న బటన్ నొక్కి బహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను
దుందుభీ వాగులో ఇద్దరు మహిళలు చిక్కుకొని ఆర్తనాదాలు చేయగా.. పోలీసులు వారి ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుం దుభి వాగు పారుతున�
Srinivas Goud | వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో ఎరుకలి వారి పాత్ర ఎంతో గొప్పదని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ, గ్రీన్ బెల్ట్ వద్ద ఏర్పాటు చే�
Road Accident | మరికల్ : రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
East Coast Express | వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల పట్టాలు తప్పడం, రైళ్లలో పొగలురావడం వంటి ఘటనలతో కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో రైలులో పొగలు వచ్చాయి.