మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్బండ్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. జిల్లా స్థాయిలో అద్భుతంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్
Drone Show | మహబూబ్నగర్లో ట్యాంక్బండ్పై నిర్వహించిన మెగా డ్రోస్ ప్రదర్శన చూపరులను అలరించింది. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభించారు. దాదాపు 450 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యాం
Minister Niranjan Reddy | సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు.
బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలే మార
తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నుంచి అభవృద్ధి అంటే ఇది అని చూసే స్థాయికి మహబూబ్నగర్ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కరువు తప్ప మరేమీ లేదు.. పెట్టుబడులు పెట్టడం వృథా.. కేవలం రాజకీయాలు చేసుక�
తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కునారిల్లిన సమాజం నుంచి మొదలుకొని అంటే 1930వ దశకం నుండి 2007 దశకం సగం కాలం వరకూ యశోదారెడ్డి మూడు తరాలనూ, ఆ తరాలలో వచ్చిన అనేక మార్పులనూ గమనించారు.
Mahabubnagar | మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 44 మంది గర్భిణులు ప్రసవించారు. 44 మంది శిశువులకు వైద్యులు పురుడు పోశారు.
Revanth Reddy | ఓ చేతిలో దుడ్డుకర్రను పట్టుకుని ఆగ్రహంగా కనిపిస్తున్న ఈమె నక్క దేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా ఓబులాయిపల్లికి చెందిన రైతు. కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుంటే.. రెండెకరాల పొలంలో మూడు పంటలు సాగు చేసుకుంటున్న
Mahabubnagar | మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఓబులాయపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు సభ నిర్వహించారు. ఈ రైతు వేదిక సాక్షిగా ఓ వృద్ధురాలు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. 3 గంటల కరెంటంటే �
రైతుల కో సం ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, స్వదేశంలో విమర్శిస్తే ప్రజలకు తెలుస్తుందని అమెరికాలో నిజ స్వరూ పం బయటపెట్టుకున్నాడని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్�
Crime news | చిన్నారి కిడ్నాప్ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. సీఐ రమేశ్బాబు కథనం మేరకు..ఇందిరానగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద చిన్నారి శైలజ(4) ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇ
Minister Srinivas Goud | గతంలో వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నాడని.. ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఎందుకని రేవంత్ రెడ్డి అంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురుశిష్యులు ఇద్దరూ ఒక్కటే అని ఆయన విమర్శించారు.
Nallamala Forest | దట్టమైన అడవిలో గడపాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుం టారు.. అలాంటి వారు కొద్ది రోజులు ఆగా ల్సిందే.. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆంక్షలు విధించింది. వన్యప్రాణుల సంతానో త్పత్�