జెడ్పీ చైర్పర్సన్ సరిత ఉత్సాహంగా ఫ్రీడమ్ 2కే రన్ గద్వాల, ఆగస్టు 11: స్వాంతత్య్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను స్మరించుకుని చరిత్రలో నిలిచిపోయే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ సర
కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా వనపర్తిటౌన్, ఆగస్టు 11: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. జిల్లాకేంద్రంల
కలెక్టర్ ఉదయ్కుమార్ 2కే రన్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే మర్రి నాగర్కర్నూల్, ఆగస్టు 11: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో జిల్లా ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తి అమోఘమని కలెక్టర్ ఉదయ్కుమార్ అభి�
మహబూబ్నగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధునాతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన 15
శ్రీశైలం 10 గేట్ల నుంచి నీటి విడుదల జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద టీబీ డ్యాం 33 గేట్ల నుంచి పరవళ్లు శ్రీశైలం, ఆగస్టు 11 : శ్రీశైలం జలాశయానికి పెద్ద మొత్తంలో వరద వస్తుంది. సుమారు 4 లక్షలకుపైగా ఇన్ఫ్లో వచ్చి చేర�
మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివి.. త్యాగధనుల సేవలు భవిష్యత్ తరాలకు తెలియాలి నాటి పోరాటంలో ఎటువంటి పాత్రలేని వారు నేడు కేంద్రంలో అధికారం వెలగబెడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ�
అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్వన్గా తెలంగాణ కామన్వెల్త్ గేమ్స్లో రెండో స్థానం మన ప్రగతికి ఉదాహరణ కులమతాలు, అసమానతలు లేని సమాజం కావాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరులో 5 వేల మం
జూమ్ యాప్ ద్వారా వీసీలో మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్, ఆగస్టు 11 : మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ఘనంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2కే రన్ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు ఉప్పొంగిన జాతీయభావం ఊరూరా ఉత్సాహంగా ర్యాలీలు, మానవహార�
తోబుట్టువులపై ప్రేమానురాగాలకు ప్రతీక పుట్టింటికి పయనమైన మహిళలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న మార్కెట్లు బాలానగర్/జడ్చర్ల టౌన్/వనపర్తి టౌన్/గద్వాల/నాగర్కర్నూల్, ఆగస్టు 11 : తన అన్న య్య, తమ్ముడి జీ
ఫ్రీడమ్న్ ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్/బాలానగర్, ఆగస్టు 11 : స్వాతంత్య్ర సమరయోధులను అందరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ ఔన్నత్యానికి పాటుపడాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారె�