అదనపు కలెక్టర్ మనూచౌదరి అచ్చంపేట, జూన్ 9 : గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీ డా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి అన�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పీఏసీసీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన పాల్గొన్న జెడ్పీచైర్ పర్సన్ పద్మావతి,డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా కల్వకుర్తి, జూన్ 9: రైతుల సంక్షేమం కోసం సహకార బ్యాంకులు పనిచేస్తున్
మిద్దె, పెరటి తోటల పెంపకంపై ఆసక్తి ఇండ్లపై కూరగాయలు, పండ్లు, ఆకుకూరల సాగు రసాయనాలు లేని స్వచ్ఛమైన విజిటేబుల్స్, ఫ్రూట్స్ ఖాళీ సమయాల్లో తోటల సాగుపై పలువురి దృష్టి జడ్చర్ల, జూన్ 9 : ఇంట్లోనే అన్ని రకాల స్వ�
పర్యావరణాన్ని కాపాడాలని చార్లెస్ సైకిల్ యాత్ర మక్తల్లో స్వాగతం పలికిన టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే 20 రాష్ర్టాల్లో 45 వేల కి.మీ. యాత్ర మక్తల్ రూరల్, జూన్ 9 : పర్యావరణాన్ని కాపాడాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ
కృష్ణ, జూన్ 9 : గొర్రెలు, మేకల ఆరోగ్యంపై కాపరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల పశు వైద్యాధికారి వంశీకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గుడెబల్లూర్లో గొ ర్రెలు, మేకలకు గురువారం నట్టల నివారణ మందులు పం పిణ�
ముమ్మరంగా కొనసాగుతున్న పనులు పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మక్తల్ టౌన్, జూన్ 9 : వార్డు అభివృద్ధ్దికి ప్రజల భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. మక్తల్ మ�
ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు చేయాలి : అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నవాబ్పేట, జూన్ 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం తగదని అదనపు కలెక్టర్ తేజస్ నందలా�
గ్రామీణ ఆటగాళ్ల శిక్షణకు చక్కని అవకాశం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు కొల్లాపూర్, జూన్ 9 : రాష్ట్రంలోని పల్లెల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయించిన ఘనత ము
నాగర్కర్నూల్ జిల్లాలో సం‘పత్తి’ పెరిగింది. తెలంగాణ ఆవిర్భావం మొదలు ప్రతి వానకాలం సీజన్లో తెల్లబంగారం సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలోనే ఇక్కడి పత్తికి డిమాండ్ ఉండడంతో సాగుపై రైతన్�
గ్రామాల్లో టీఆర్ఎస్ సర్కార్ క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో పల్లెల్లో ఆటలకు జవసత్వాలు ఒనగూరనున్నాయి. ప ల్లెల్లో క్రీడా ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో క్రీడామైదానా�
ఎంజీకేఎల్ఐ ప్రధాన కాలువ లైనింగ్ పనులు జెట్ స్పీడ్తో కొనసాగుతున్నాయి. ప్రజ్యోతి కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.24 కోట్లకు టెండర్లు దక్కించుకొని పనులు చకచకా చేపడుతున్నది.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణగా ఉండేలా చేసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్