ఆత్మవిశ్వాసం మెండుగా ఉండి చదివితే విజయం మీ సొంతమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహి�
పరిపాలనను మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మూడు కొత్త మండలాలకు పచ్చజెండా ఊ పింది. నారాయణపేట జిల్లాలో రెండు, మహబూబ్నగర్ జిల్లాలో ఒక మండలాన్ని గుర్తిస్తూ ఇటీ
ఒక్కసారి ఆలోచిద్దాం..! ప్లాస్టిక్ కవర్ల వినియోగం వద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా ఎందుకు మారడం లేదని ప్రశ్నించు కుందాం..! పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఎందుకు ప్రవర్
మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామం వద్ద 44వ జాతీయరహదారిపై గల మలుపు నిత్య ప్రమాదాలకు నిలయంగా మారింది. మలుపులో నిత్యం ఏదో ఒ క ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. 44వ జాతీయరహదారిపై బూరెడ్డిపల్లి గ్రామం వద్ద మలుపు నుంచ�
అదనపు కలెక్టర్ మోతీలాల్ నాగర్కర్నూల్, జూలై 24: జిల్లాలో 2020-21 ఏడాదికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని సంబంధిత మిల్లర్లు త్వరగా అందించాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. ఆదివారం తిమ్మాజిపేట, బిజి�
కోడేరు, జూలై 24 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ పిలుపు నిచ్చారు. కోడేరులోని సీపీఎం పార్టీ �
కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాగర్కర్నూల్, జూలై 24: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ చేయొద్దు టాయిలెట్స్, ప్రహరీ పరిశీలన త్వరలో 150 పడకల భవన నిర్మాణం రూ.33కోట్లు కేటాయింపు మక్తల్ టౌన్, జూలై 24 : ప్రభుత్వ దవాఖాన పరిసరాలను పరిశ�
జిల్లావ్యాప్తంగా వేడుకలు పాల్గొన్న చిట్టెం రామ్మోహన్రెడ్డి కేక్కట్ చేసి సంబురాలు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటిన నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు పేదలకు సరుకులు పంపిణీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, జూలై 24 : జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. కౌకుంట్లను మ�
వేడుకల్లో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జడ్చర్ల, జ�
రైతుబీమాకు గడువు పొడిగింపు ఈనెల 31వరకు అవకాశం ఆధార్ మేరకు వివరాల సేకరణ రైతన్నల కుటుంబాల్లో వెలుగులు నాగర్కర్నూల్, జూలై 24(నమస్తే తెలంగాణ): రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ము�
అత్యున్నత ప్రమాణాలతో క్రిటికల్ కేర్ యూనిట్ మెడికల్ హబ్ దిశగా జిల్లా పరుగులు హరిత ప్లాజాకు త్వరలో శ్రీకారం స్థలాలు ఎంపిక చేసిన ప్రభుత్వం అనుమతులు రాగానే నిర్మాణ పనులు వనపర్తి జిల్లా విద్య, వైద్యం, వ