ప్రస్తుత నీటి మట్టం 884.80అడుగులు తుంగభద్ర డ్యాం 10గేట్లు, జూరాల డ్యాం 9గేట్ల నుంచి నీటి విడుదల ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ ప్రస్తుత నీటి మట్టం 884.80అడుగులు తుంగభద్ర డ్యాం 10గేట్లు,జూరాల 9గేట్ల నుంచి నీటి వ�
ఎంపీహెచ్ఈవో విజయకుమార్ ఊట్కూర్, ఆగస్టు 4 : తల్లిపాలలో రోగ నిరోధక శక్తి అ ధికంగా ఉంటుందని ఎంపీహెచ్ఈవో విజయకుమార్ అ న్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థా నిక 2వ ఆరోగ్య ఉపకేంద్రంలో గర్భిణు
ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ వాగులు పొంగడంతో తెగిన రోడ్లు..వాహనదారుల ఇక్కట్లు మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 4 : అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం
ప్రజా సంక్షేమం కోసం నిరవధికంగా కృషి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నాసాగర్లో 77 మందికి రూ.32.59 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ భూత్పూర్, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిల�
జూరాల ప్రాజెక్టు 7 గేట్లు, శ్రీశైలం డ్యాం ఒక్క గేటు ఓపెన్ తుంగభద్ర జలాశయం 20 గేట్ల నుంచి నీటి విడుదల ఆర్డీఎస్, సుంకేసులకు కొనసాగుతున్న వరద ఉధృతి ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల దంచికొట్టిన వాన పారిన వాగులు, కొట�
దళితులు అన్ని రంగాల్లో రాణించాలి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం కోస్గి, ఆగస్టు 4: అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డ
వేముల ఉపసర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని ఫిర్యాదు వార్డు సభ్యులకు నోటీసుల జారీతో వెలుగులోకి.. బెదిరింపులకు పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు మూసాపేట, ఆగస్టు 4: ఓ వార్డు మెంబర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డీవో�
పేదలకు ప్రభుత్వం ఊరట కల్పించేలా నిర్ణయించింది. రేషన్ దుకాణాల నుంచి 15కిలోల బియ్యం పంపిణీకి చర్యలు తీసుకునేలా పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. దీంతో ఈనెలలో రేషన్ కార్డుదారు లకు బియ్యం పంపిణీ చేసేలా అధికారు
ప్రతి ఒక్కరిలోని ఆలోచనలకు ప దును పెట్టడమే కాకుండా సైన్స్పై ఆసక్తి పెంచి వారిలో సృజనాత్మకను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటింటా ఇన్నోవేటర్' కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పేదరికంలో పుట్టడం అదృష్టంగా భావించాలని, యువత తలుచుకుంటే చరిత్రను సృష్టించవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని షామ్స్