అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జడ్చర్ల, ఆగస్టు 12 : పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. గురువారం జడ్చర్ల మండలంలోని కిష్టంపల్లి, నసరుల్లాబాద్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, ఆగస్టు 12 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీలోని కేఎంఆర్ �
రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం పర్యాటక కేంద్రంగా బాదేపల్లి పెద్దగుట్ట అభివృద్ధి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, ఆగస్టు 11 : తెలంగాణ వచ్చాక జడ్చర్ల ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్�
కర్నెతండా ఎత్తిపోతలకు రూ.76.19 కోట్లు జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఎంజీకేఎల్ఐ నుంచి నీటి కేటాయింపులు 4,235 ఎకరాలకు సాగునీరు వనపర్తి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ఖిల్లాఘణపురం : జిల్లాకు ఎత్తిపోతల పథకం మంజూరైంది. ఖి�
త్వరలో 50వేల లోపు రుణమాఫీ, కొత్త పింఛన్లు ‘దళితబంధు’ ఏర్పాటుతో కొత్త అధ్యాయం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు లేదెందుకు..? ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి నవాబ్పేట, ఆగస్టు 11 : గ్రామాల సర్వతోముఖాభివృద్�
త్వరలో ట్యాగింగ్ అమలుకు ఏర్పాట్లు నీటి నిల్వ, పెంపకంపై అంచనాలు సర్కారుకు నివేదించిన అధికారులు నాగర్కర్నూల్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని చెరువులన్నింటికీ జియో ట్యాగింగ్ చేసేందుకు అధికార�
టీ యాప్ ఫోలియోతో మెరుగైన సదుపాయం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండా అప్లికేషన్ వేగంగా, సులభంగా సేవలు వనపర్తి, ఆగస్టు 11 : డ్రైవింగ్, లర్నింగ్ లైసెన్స్ కావాలన్నా.. స్లాట్ బుకింగ్ కావాలన్నా.. తప్పకుం డా �
పిల్లలకు వచ్చే న్యూమోకోకల్ వ్యాధుల నుంచి రక్షణ పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాక్సిన్ వేయాలి వైద్యాధికారుల సమావేశంలో కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, ఆగస్టు 11 : పిల్లలకు కొత్త గా ప్రవేశపెట్టిన న్యూమోకోకల
నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం గద్వాల టౌన్, ఆగస్టు 11 : జ్ఞాన సంపదగా.. విజ్ఞాన కేంద్రాలుగా.. భవితకు బంగారు బాట వేసే నిధిగా గ్రంథాలయాలను కొనియాడుతా రు. సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో వాటి పాత్ర ఎంతో ఉం టుంది.
విజయవంతంగా ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమైక్య రాష్ట్రంలో బతుకులు ఆగమయ్యాయని వెల్లడి ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు సిద్ధమన్న రైతులు ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ చే�
వెల్దండ/కల్వకుర్తి రూరల్, ఆగస్టు 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో నాగర్కర్నూల్ జిల్లాలో బీడు భూ ములన్నీ సస్యశ్యామలంగా మారుతాయని రైతులు అభిప్రాయపడ్డారు. వెల్దండ మండలంలోని ఏవీఆర్ ఫంక్షన్హాల్లో ప�