ఉదండాపూర్ ప్రాజెక్టు పనుల చాటున ఇసుక అక్రమ దందా కారుకొండ-ఖానాపూర్ శివారులో జోరుగా వ్యాపారం పట్టించుకోని అధికారులు నవాబ్పేట, ఆగస్టు 8 : ఉదండాపూర్ రి జర్వాయర్ పనుల చాటున కొందరు గుట్టుచప్పుడు కాకుండా �
గరిష్ఠంగా 47 గేట్ల ఎత్తివేత స్పిల్వే, విద్యుదుత్పత్తితో 480 టీఎంసీలు శ్రీశైలానికి విడుదల ఆత్మకూరు, ఆగస్టు 7 : ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద పూర్తిగా తగ్గింది. దీంతో 21 రోజులుగా తెరుచుకున్న జూరాల ప
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ము న్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక హౌసింగ్బోర్డుకాలనీ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం
మహబూబ్నగర్, ఆగస్టు 7 : చేనేత కార్మికులకు చే యూతనందించేందుకు వారంలో ఒక రోజు చేనేత వ స్ర్తాలను కుటుంబ సభ్యులందరూ ధరించేలా చర్యలు తీ సుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం �
జయశంకర్ సార్ ఆశయసాధనకు కృషి చేద్దాం సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ జడ్చర్ల, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త ది వంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందరికీ స్ఫూర్తిదాయకమని సంగీత, నాటక అకాడమీ చై�
జడ్చర్ల, ఆగస్టు 6 : జీవాల ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం లింగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో గొర్రెలు, మేకలకు న�
ఆశయాల సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి గ్రామాల్లో ఘనంగా జయంతి మక్తల్ రూరల్, ఆగస్టు 6 : టీఆర్ఎస్ పార్టీ సిద్ధ్దాంత కర్త, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర వ హించిన ప్రొఫెస�
తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఇక్కడే.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మరికల్, ఆగస్టు 6: కోయిల్సాగర్ కింద వ్యవసాయ పొలాలు మరో కోనసీమను తలపిస్తున్నాయని ఎక్సైజ్శ�
మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 6 : కొత్త జిల్లాల ప్రాతిపదికన త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి తెలిపారు. శుక్�
కాల్వలకు రంధ్రాలు పెట్టి మోటర్లు బిగిస్తే తొలగిస్తాం ఆయకుట్ట రైతులకు ఇక్కట్లు కలిగించొద్దు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచన మక్తల్ రూరల్, ఆగస్టు 6 : కాల్వలకు రంధ్రాలు పెట్టి నీటి చౌర్యానికి పా�
సీజనల్ వ్యాధులపై సలహాలు అందించాలి డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు5: సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుదామని ఎక్సైజ్, క
ప్రతిరోజూ చెత్త సేకరణ పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలు మొగ్గు హన్వాడ, ఆగస్టు 5 : పల్లెలు పరిశుభ్రంగా ఉండి, ప్రజ లు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లు వె చ్చించి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను అంద�
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 5 : టోక్యో ఒ లింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సా ధించడంపై గురువారం జిల్లా స్టేడియంలో మహబూబ్నగర్ హకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సంద
ఆత్మకూరు, ఆగస్టు4: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఐదు రోజులపాటు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి రాగా బుధవారం సగానికి తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 1,76,600 క్యూసెక్కుల