ప్రజలకు అవగాహన కల్పించాలి అర్హులందరికీ డబుల్ ఇండ్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 4 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్ర�
మక్తల్రూరల్, ఆగస్టు 4: మండలంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయరంగానికి మెరుగైన విద్యుత్ అందించడానికి, రైతులకు లోఓల్టేజీ సమస్య లేకుండా చూసేందు�
మక్తల్ టౌన్, ఆగస్టు 4: పిల్లలకు తల్లిపాలు శ్రీరామరక్ష అని సీడీపీవో సరోజిని అన్నారు. బుధవారం మండలంలోని కాట్రేవుపల్లిలో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లతో కలిసి పిల�
త్వరలో చేప పిల్లల విడుదలకు రంగం సిద్ధం జలకళతో ఉట్టి పడుతున్న రిజర్వాయర్లు, చెరువులు భారీగా పెరగనున్న మత్స్య సంపద మహబూబ్నగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : సకాలంలో వర్షాలు కురిసి.. ప్రాజెక్టులు ని�
ఎకరాల్లో కొని.. గుంటల్లో విక్రయం ఫాం ల్యాండ్స్ పేరిట నయా దందా రైతుబంధు, బీమా వర్తింపు అంటూ అమ్మకాలు నాయకుల ఫిర్యాదుతో కదులుతున్న డొంక మూసాపేట, ఆగస్టు 3 : అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, ఆగస్టు 3: కోస్గి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో జరుగుతున్న అభి
పనుల్లో నాణ్యత పాటించాలి పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 3 : మండలంలోని సా లార్నగర్ ప్రాజెక్టు మరమ్మతుకు ప్రభుత్వం రూ.2.8కోట్లు కేటాయించిందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిప�
కరోనా కష్టకాలంలోనూ రుణమాఫీరూ.50 వేలలోపు రైతులకు వర్తింపుఉమ్మడి జిల్లాలో 1.15 లక్షల మందికి లబ్ధి15 నుంచి అమలుకు శ్రీకారంహర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుసీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలుమహబూబ్నగర్, ఆగస్�
కలెక్టరేట్ స్థలంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానకలెక్టరేట్ భవనం వైద్య శాఖకు అప్పగింతఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, ఆగస్టు2: మహబూబ్నగర్ను మెడికల్ హబ్గా తీర్చిద�
భారీ వర్షాలతో ఎడమ కాల్వకు గండ్లు నర్సిరెడ్డి హైలెవల్ కాల్వకు మరమ్మతులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి వారం రోజులుగా కెనాల్స్ వెంటే.. రెండ్రోజుల్లో నీటి విడుదల మహబూబ�
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు అన్ని గ్రామపంచాయతీల్లో ఏర్పాటుపై పోలీసుల దృష్టి బాలానగర్, ఆగస్టు 1 : పల్లెల్లో ప్రతిష్ట నిఘా ఏర్పాటుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోజురోజుకూ పెరుగుతున్న గొడ
ముర్రుపాలు శిశువుకు బలం రోగ నిరోధకశక్తి పెంపునకు దోహదం 7 వరకు తల్లిపాల వారోత్సవాలు బాలానగర్, ఆగస్టు 1 : అమ్మపాలు అమృతం వంటివి. నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు దోహదపడుతాయి. ప్రకృతి సిద్ధంగా ల భ�