ఆత్మకూరు టు అమెరికా నిరుపేద కుటుంబం నుంచి.. ఉన్నత చదువులకు యూఎస్ఏకు పయనం ఆత్మకూరు, ఆగస్టు 1 : ఆత్మకూరు మండలంలో మారుమూల గ్రామం మూలమల్ల. గ్రామానికి చెందిన దళిత కుటుంబం చిన్నపాగ దాసు, తిరుపతమ్మల ఏకైక కూతురు చ�
ఉధృతంగా కృష్ణా, తుంగభద్ర ప్రవాహం నిండుకుండల్లా జలాశయాలు జూరాల 36 గేట్లతో నీటి విడుదల డ్యాం సైట్కు సందర్శకుల తాకిడి ఆత్మకూరు, ఆగస్టు 1 : జలజల జలపాతం నువ్వు.. అన్న చందంగా జూరాల జలాశయం వద్ద జలదృశ్యం ఆవిష్కృతమవ�
ప్లాట్ల క్రమబద్ధీకరణకు కసరత్తురెండు దశల్లో క్లస్టర్ల వారీగా విభజనజిల్లాల్లో బృందాల నియామకంనిబంధనల మేరకు దరఖాస్తులు వేరు చేసే ప్రక్రియఇక ఎదురుచూపులకు మోక్షంహర్షం వ్యక్తం చేస్తున్న భూ యజమానులుమహబూబ్
ఆధునిక అండర్గ్రౌండ్ వ్యవస్థ రూపకల్పనరూ.500కోట్లతోప్రతిపాదనలు చేయాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, జూలై31: మహబూబ్నగర్ పట్టణం మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతిపాదిత మాస�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 31 : ప్రభు త్వం అమలు చేసిన కొత్త పీఆర్సీ పోలీసు సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేట్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు నారాయణపేట టౌన్, జూలై30: సమాజంలో పిల్లల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్�
రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఊర్కొండ, జూలై30: తెలుగు సాహిత్యానికి సినారె చేసిన సేవలు ఎనలేనివని, ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్�
పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మహ్మదాబాద్/గండీడ్, జూలై 30 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో శుక్రవారం యాదవ
స్వరాష్ట్రంలో చేరువైన పాలన కొత్తగా గుండుమాల్, కొత్తపల్లి, మహ్మదాబాద్ మండలాలు తెలంగాణ వచ్చాక నాలుగు జిల్లాలు,21 మండలాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 75 మండలాలు తగ్గిన దూరభారం మహబూబ్నగర్, జూలై 30 (�
అనుమతి లేకుండానే నిర్మాణాలు అడ్డుకున్న అఖిల పక్ష నాయకులు ఎంపీడీవో యశోదమ్మ, డీఎల్పీవో శ్రీనివాసులు ఫిర్యాదు మరికల్, జూలై 30 : మండలకేంద్రంలోని మాధవరం రో డ్డుకు సమీపంలో మంచినీటి ట్యాంక్ వద్ద గల స్థలాన్ని
ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికం జాగ్రత్తలు పాటిస్తే మేలు ఊట్కూర్, జూలై 30 : వానకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువే. వర్షాకాలంలో ప్రజలు, రైతులు వ�
మహబూబ్నగర్, జూలై 30 : ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని క లెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం క లెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధి త అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్ల�
వెనుకబడిన వర్గాలకు అండగా నిలువాలికలెక్టర్ వెంకట్రావుకేసుల పరిష్కారంలో ప్రగతిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతిమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 29 : న్యాయసేవా సంస్థ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సంపూ�