పేట జిల్లా కేంద్రంలోని హిందీ ప్రచార్సమితి కార్యాలయంలో హిందీ దివస్ను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం జాతీయపతాకావిష్కరణ చేశారు. హిందీ భాష వ్యాప్తికి ప్రతిజ్ఞ చేశారు.
రూ.13.50 లక్షలు సమకూర్చిన దాతలు నాడు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో నేడు సకల సదుపాయాలు పూర్వ విద్యార్థి హెచ్ఎంగా రావడంతో మారిన రూపురేఖలు కార్పొరేట్గా దీటుగా నిలిచిన వంగూరు పాఠశాల వంగూరు, ఫిబ్రవరి 12: ఎందరో విద�
కొత్తకోట, ఫిబ్రవరి 12: దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయా గ్రామాల�
మంత్రులు సబితాఇంద్రారెడ్డి, హరీశ్రావు మనఊరు-మనబడిపై కలెక్టర్లు, జెడ్పీచైర్పర్సన్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గద్వాల, ఫిబ్రవరి 12: ప్రభుత్వ పాఠశాలలకు అన్నిహంగులు సమకూర్చుతూ విద్యా వ్య�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కేటిదొడ్డి, ఫిబ్రవరి 12: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సబ్స్టేషన్ ప్రారంభం, ఆయా గ్రామాల రైతులకు ట�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి రైతుబీమా చెక్కులు పంపిణీ భూత్పూర్, ఫిబ్రవరి 12 : రైతన్న సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డ�
రూ.12 కోట్లతో ఇండోర్ స్టేడియం క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో బాడీ బిల్డింగ్ పోటీలు ప్రారంభం మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 12 : క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్
బాలానగర్, ఫిబ్రవరి 12: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నిక కావడంపై మండలంలోని ఉడిత్యాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో లక�
ఎస్పీ వెంకటేశ్వర్లు నారాయణపేట, ఫిబ్రవరి 12: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలను వినియోగించినా, సరఫరా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుం
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్య ‘మన ఊరు-మనబడి’తో పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నాగర్కర్నూల్ జిల్లాలో సౌకర్యాల కల్పనకు 290 పాఠశాలలు ఎంపిక నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 : ప్రభుత్వం విద్యా రంగానికి పె�
నిండు కుండల్లా చెరువులు, కుంటలు శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం ఏపీలో అధికంగా విద్యుదుత్పత్తి ప్రచారం చేపట్టిన ఇరిగేషన్ శాఖ నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఎంజీకేఎల్ఐ నీటి పంపింగ్�
మన్యంకొండ క్షేత్రానికి ఉత్సవ శోభ 8రోజుల పాటు వెంకన్న ఉత్సవాలు విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయం శోభాయమానంగా పల్లకీసేవ వందలాదిగా తరలివస్తున్న భక్తులు మహబూబ్నగర్, ఫిబ్రవరి 11: జిల్లా కేంద్రానికి సమీపంలోని త�