విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, కొరవడిన పర్యవేక్షణ లోపంవల్ల ఒక నిండు ప్రాణం బలైంది. ఒక వ్యక్తి విద్యుత్ తీగలకు వేలాడుతూ మంటల్లో కాలిపోయిన ఘటన మక్తల్ మండలం కర్ని సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చే�
ఈ సృష్టిలో కల్తీ లేనిది ఏదైనా ఉందంటే అది అది తల్లిపాలే.. నవమాసాలు గర్భంలో ఉన్న బిడ్డతో ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసేది ఇవే.. తల్లి పాలే తొలి ఆహారం.. మహిళలు.. మాతృమూర్తిగా మారే సమయానికి పాలు ఉత్పత్తి కావడం
CM visit | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ (బుధవారం) ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కొడంగల్ అడుగుపెట్ట�
Minister Mahamood Ali | రాష్ట్రంలో లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని హోం శాఖ మంత్రి మహమూద్అలీ (Minister Mahamood Ali ) అన్నారు.
Telangana | ఆ ఊరు పేరు బొల్లారం ( Bollaram ).. అటవీప్రాంతంలో ఎర్రగట్టు వద్ద తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకోవడంతో శాశ్వతంగా ఎర్రగట్టు బొల్లారం ( Yerragattu Thanda )గా పిలుస్తున్నారు. బొల్లారం గ్రామం మొదట్లో కృష్ణానది పరివాహక ప్రాంతం�
SSC Exam Preparation | ‘పది’లమైన ఫలితాల కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్ నెలలో జరిగే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇం�
Agriculture | జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి పుష్కలంగా నీరు అందుతుండడంతో రైతులు రెండు పంటలూ వరినే ఎక్కువగా సాగు చేస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఎన్ని అవాంతరాలు వచ్చినా పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీ ర్చిదిద్ది పునర్వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా క్టర్ వి.శ్రీనివాస్గౌడ్ తె�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అధునాతన వసతులు కల్పించి దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి తండాలో బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
మార్మోగిన శివనామస్మరణ నంది వాహనసేవలో ఉత్సవమూర్తులు అచ్చంపేట, జనవరి 18: నల్లమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు ప్రదోషక�