ఊరి పెద్దలు రాములవారి గుడి దగ్గర మహాభారతం ప్రవచనం చెప్పిస్తున్నారు. వాటి కరపత్రాలను పంచే పనిని చురుకైన ఒక యువకుడికి అప్పగించారు. ఆ యువకుడు వీధులన్నీ తిరిగి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి అందరూ తప్పక రా
‘తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి..’ ఇది మన తెలుగువారి నానుడి. అంత అద్భుతమైన మహాభారతంలో రసవత్తర ఘట్టం విరాటపర్వం. ఇదే ‘కీచక వధ’గా, ‘నర్తనశాల’గానూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. విరాటపర్వం ఆధారంగా పలు సిని�
Allu Arjun |‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బన్నీ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న లెజెండరీ యాక్టర్ల దృక్కోణంలో కూడా మార్పు వచ్చింది. జాతీయ ఉత్తమనటుడిగా ఎంపిక కావడం, లెజెండ్ అమ�
భారతీయ ఇతిహాసం మహాభారతాన్ని వెండితెర దృశ్యమానం చేయడమే తన ఆశయమని చెప్పారు అగ్ర నటుడు అమీర్ఖాన్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్కు సంబంధించిన పనులకు ఈ ఏడాదిలోనే శ్రీకారం చుట్టబోతున్నానని ఆయన తెలిపారు. ఓ జాతీయ పత�
మహాభారతంలో మహామహాయోధులందరూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నవారే. కాని, ఒక్క కృష్ణభగవానుడు మాత్రం ఎలాంటి ఆయుధమూ పట్టలేదు. ఎదురుపడి పోరాటమూ చేయలేదు. కేవలం రథసారథిగానే ఉన్నట్లు కనిపించాడు. మహాసంగ్రామాన్న�
తమిళస్టార్ హీరో సూర్య బాలీవుడ్లో అడుగుపెట్టనున్నారని, సీనియర్ బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య నటించనున్నారనీ.. ఓ వార్త బీటౌన్లో బలంగా వినిపిస్తున్నది. ఈ విషయంపై దర
మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను ఆధునిక యుగానికి పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్'. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సచిన్ రవి దర్శకుడు. హిందీ, తెలుగు, తమిళం, మ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును అనధికారికంగా మార్చేయటంతో ఎక్కడ చూసినా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తున్నది. ప్రధానిమోదీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఇండియాకు బదులుగా భార
రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లుగా అలా ఒకే చోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?
బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్' సీరియల్లో శకుని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటుడు గుఫీ పైంతాల్ (79) సోమవారం ఉదయం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
కురుక్షేత్ర సంగ్రామం జోరుగా సాగుతున్నది. భీష్ముడు అంపశయ్యను చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కౌరవుల విడిది నిశ్శబ్దంగా మారింది. మర్నాడు సమరంలో సర్వసైన్యాన్ని ముందుండి నడిపించాల్సిందిగా ద్రోణాచార్యుడిని
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందన�
మహాభారతం విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలని యువభారతి చేపడుతున్న మహాభారతోపన్యాస లహరి కార్యక్రమం ఎంతో గొప్పదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా ఓం రౌత్ నిర్ధేశకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై నెటిజన్ల నుంచి భారీ స్పందన రాబట్టింది.