యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ పర్యవేక్షణలో మహాకు�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరాలయంలో (Kaleshwaram) గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి త్రివేణి సంగమం.. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిష
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ (Kamanpur) మండలంలోని స్వయంభూగా నల్ల రాతి బండ పై ‘వరాహ’ రూపంలో వెలిసిన ఆదివరాహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకుంది. స్వామి వారి క్షేత్రం చుట్టూ ప్రదక్షణాలు చేసి, అలాగే ఆ�
Kaleswaram | మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంశ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో శనివారం రెండో రోజు మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి.
కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం, �
కుంభాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు యాగశాల మండపంలో మంగళవారం విశేషచండీ, రుద్ర హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ఆలయంలో దర్శన �
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాకుంభాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 21 వరకు ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు.
శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి స్పందన రాకపోవడంతో మహా కుంభాభిషేకాన్ని వాయిదా వస్తున్నట్టు ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వ�
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమానికి భక్తుల నుంచి స్పందన రాకపోవడంతో మహా కుంభాభిషేకాన్నివాయిదా వేస్తున్నట్లు ఏపీ దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్(Endowment Com
Srisailam | శ్రీశైల మహాకుంభాభిషేక ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి సిబ్బందిని, అధికారులను ఆదేశించారు.