Srisailam | మే 25 నుంచి 31 శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి తెలిపారు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజుఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పటిక
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండోరోజైన నేడు ఉదయం యాగశాల ప్రవేశం, మండప స్తంభద్వార తోరణపూ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో పునర్ నిర్మితమైన అనుబంధ శివాలయంలో శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనంతో ఉద్ఘాటన పర్వాలను ఆలయ అర్చకులు, పురోహితులు, వేదపండితులు, యజ్ఞాచార్య బృందం ప్రారంభించారు. సాయంత్రం అంకు