నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి (Food Poison) 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పాఠశాల హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్చార్జ్ హ�
నారయణపేట (Narayanapet) జిల్లా మాగనూరు (Maganur) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నల్లగట్టు (Nallagattu) వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు (Bike accident) ఢీకొన్నాయి.
Orange travels | మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels) బస్సు మాగనూరువద్ద రోడ్డుపై ఉన్న బర్రెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్ర�