Senthil Balaji | క్యాష్ ఫర్ జాబ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని కస్టడీలోకి తీసుకునే హక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కు ఉన్నదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సీవీ కార్�
పోలీసులకుండే ప్రత్యేక అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఉండవని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోపు న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు కూడా సమాన హక్కు, వాటా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంపాదనలో భార్యకు పరోక్ష భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నది.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో వర్ణ వ్యవస్థ ద్వారా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏర్పడి, ఆయా కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థిక, సాంస్కృతిక మొదలైన అసమానతలు ఏర్పడ్డాయి.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జున మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదించడంతో బది లీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టు నుంచి జస్ట�
మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎల్సీ విక్టోరియా గౌరి ప్రమాణస్వీకారం నేపథ్యంలో హైడ్రామా చోటుచేసుకొన్నది. ఓ వైపు ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చ�
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.