తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.
చెన్నై : తమిళనాడు చెన్నైలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఇరువర్గాలకు చెందిన కార్యకర
చెన్నై: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం భీకర హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చ�
చెన్నై: పెళ్లి సమయంలో భర్త కట్టిన తాళి (మంగళసూత్రం)ని భార్య తీసేయడం, భర్తను మానసికంగా అత్యంత క్రూరంగా హింసించడమేనని మద్రాస్ హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు తీర్పుపై అపీల్ చేసిన భర్తకు విడాకులు మంజూరు �
Madras high court | దేశ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి వాట్సాప్ ద్వారా కేసును విచారించారు. ఆదివారం సెలవు రోజున కేసు విచారణ సాగింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ఆదివారం ఓ వివాహ వ
మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వామినాథన్ అరుదైన ఘనత చెన్నై, మే 16: మద్రాస్ హైకోర్టు చరిత్రలోనే మొదటిసారి ఓ జడ్జి వాట్సాప్ ద్వారా విచారణ నిర్వహించారు. అది కూడా ఆదివారం. పైగా ఓ పెండ్లికి వెళ్లి అక్కడ న
ఆఫీసు వేళల్లో ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు ఫోన్లను వాడేందుకు అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి జస్టిస్ సుబ�
చెన్నై: మద్రాస్ హైకోర్టు ఇవాళ ఓ పిటిషన్పై కీలక తీర్పును వెలువరించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో తమ వ్యక్తిగత విషయాల కోసం మొబైల్ ఫోన్ వాడరాదని కోర్టు తన తీర్పులో చెప్ప�
చెన్నై: దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఇవాళ ఓ పిల్పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స
చెన్నై: తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంచలన కేసును సీబీఐ విచారించనున్నట్లు ఇవాళ మద్రాస్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలవంతంగా మ�
కింది కోర్టుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం చెన్నై, జనవరి 7: ‘దేవుడా, దేవుడా.. నువ్వు చోరీకి గురయ్యావు. విగ్రహం దొరికాక తీసుకొచ్చి పూజలు చేశారు. అది నువ్వేనా? తనిఖీ చేయాల్సి ఉన్నది. కోర్టు ఎదుట నిరూపణ చెయ్యాలి’ అ
నిరాధార ఆరోపణలు తగదుతమిళనాడు సీఎంను విమర్శించిన వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు మండిపాటుచెన్నై (గిండి), డిసెంబర్ 10: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అద్భుతంగా తన విధులు నిర్వహిస్తున్నారని మద్రాస్ హైక�