ఆఫీసు వేళల్లో ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు ఫోన్లను వాడేందుకు అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి జస్టిస్ సుబ�
చెన్నై: మద్రాస్ హైకోర్టు ఇవాళ ఓ పిటిషన్పై కీలక తీర్పును వెలువరించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో తమ వ్యక్తిగత విషయాల కోసం మొబైల్ ఫోన్ వాడరాదని కోర్టు తన తీర్పులో చెప్ప�
చెన్నై: దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఇవాళ ఓ పిల్పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స
చెన్నై: తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంచలన కేసును సీబీఐ విచారించనున్నట్లు ఇవాళ మద్రాస్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలవంతంగా మ�
కింది కోర్టుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం చెన్నై, జనవరి 7: ‘దేవుడా, దేవుడా.. నువ్వు చోరీకి గురయ్యావు. విగ్రహం దొరికాక తీసుకొచ్చి పూజలు చేశారు. అది నువ్వేనా? తనిఖీ చేయాల్సి ఉన్నది. కోర్టు ఎదుట నిరూపణ చెయ్యాలి’ అ
నిరాధార ఆరోపణలు తగదుతమిళనాడు సీఎంను విమర్శించిన వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు మండిపాటుచెన్నై (గిండి), డిసెంబర్ 10: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అద్భుతంగా తన విధులు నిర్వహిస్తున్నారని మద్రాస్ హైక�
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని మద్రాసు హైకోర్టు తెలిపింది. జయలలిత ఆకస్మిక మరణాంతరం ఆమె నివాసమైన వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని గతంలో అధికారంల�
Madras High Court: తమిళనాడు రాజధాని చెన్నై నగర కార్పొరేషన్ తీరుపై మద్రాస్ హైకోర్టు ( Madras High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరం వరదల్లో చిక్కుకోకుండా
3 నెలల్లో అన్నింటినీ తొలగించండి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెన్నై: చౌరస్తాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తుల విగ్రహాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విగ్రహాలన్నింటి�
చెన్నై : పంజరంలోని చిలకలా మారిన సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తితో స్వేచ్ఛను ప్రసాదించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో సీబీఐకి విస్తృత అధికార�
దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI). అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు ప్రత్యర్�
చెన్నై, జూలై :ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సం�
చెన్నై: సినీ నటులు రీల్ హీరోలుగానే కాకుండా రియల్ హీరోలుగా కూడా ఉండాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సకాలంలో పన్ను చెల్లించి ఆదర్శంగా నిలవాలని సూచించింది. 2012లో తాను కొనుగోలు చేసిన రూ.7.95 కోట్ల ఖరీద
Tamil Actor Vijay: తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నటుడిగా వెలుగొందుతున్న హీరో విజయ్కి మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. రీల్ హీరోలకు పన్నులు కట్టాలంటే మనసొప్పడంలేదని,