Mansoor Ali Khan | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవిలపై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) పరువు నష్టం కింద కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. అల
Ponmudy | తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది. అవినీతి కేసులో (corruption case) మంత్రికి మద్రాసు కోర్టు (Madras High Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
రూ.1.75 కోట్లు అక్రమంగా కూడబెట్టారన్న కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కే పొన్ముడి, భార్య పీ విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు దోషులుగా తేల్చింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ దాఖ
Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పయస్, జయకుమార్ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీ సుమలత, జస్టిస్ ఎం సుధీర్ కుమార్ బదిలీ అయ్యారు. జస్టిస్ సుధీర్కుమార్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యా�
Sanatana Dharma | సనాతన ధర్మం (Sanatana Dharma)పై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకో�
Madras High Court | తల్లిదండ్రులకు సరైన పోషణ కల్పించకున్నా, వారి గౌరవానికి భంగం కలిగించినా... పిల్లలకు ఇచ్చిన ఆస్తులు పేరెంట్స్ వెనక్కు తీసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.
Madras High Court | మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. వారిలో మహా కవి శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడుమోలు మాలా, జస్టిస్ ఏఏ నక�
అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చునని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆగమశాస్త్ర నియమం కూడా ఇదే చెబుతుందని వ్యాఖ్యానించింది. సేలం సగవనేశ్వరర్ స్వామి ఆలయంలో అర్చకుల నియామకానికి దరఖాస్తులన
Madras High Court | మేనేజ్మెంట్ నిర్ణయాల్లో లోపాలుంటే చర్చించే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. మేనేజ్మెంట్ నిర్ణయాలతో ఏ ఉద్యోగికైనా సమస్యలు ఉంటే వాటిని వాట్సాప్ గ్రూప్లో వ�