చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని మద్రాసు హైకోర్టు తెలిపింది. జయలలిత ఆకస్మిక మరణాంతరం ఆమె నివాసమైన వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని గతంలో అధికారంల�
Madras High Court: తమిళనాడు రాజధాని చెన్నై నగర కార్పొరేషన్ తీరుపై మద్రాస్ హైకోర్టు ( Madras High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరం వరదల్లో చిక్కుకోకుండా
3 నెలల్లో అన్నింటినీ తొలగించండి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెన్నై: చౌరస్తాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తుల విగ్రహాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విగ్రహాలన్నింటి�
చెన్నై : పంజరంలోని చిలకలా మారిన సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తితో స్వేచ్ఛను ప్రసాదించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో సీబీఐకి విస్తృత అధికార�
దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI). అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు ప్రత్యర్�
చెన్నై, జూలై :ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సం�
చెన్నై: సినీ నటులు రీల్ హీరోలుగానే కాకుండా రియల్ హీరోలుగా కూడా ఉండాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సకాలంలో పన్ను చెల్లించి ఆదర్శంగా నిలవాలని సూచించింది. 2012లో తాను కొనుగోలు చేసిన రూ.7.95 కోట్ల ఖరీద
Tamil Actor Vijay: తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నటుడిగా వెలుగొందుతున్న హీరో విజయ్కి మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. రీల్ హీరోలకు పన్నులు కట్టాలంటే మనసొప్పడంలేదని,
Madras Highcourt: నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ఒక పార్టీకి చెందిన వ్యక్తులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడంపై వస్తున్న విమర్శలపై ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మద్రాస్ హైకోర్టుకు సమర్పిం
మద్రాస్ హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. మే 2న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రా
చెన్నై: దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ఎలక్షన్ కమిషన్ (ఈసీ)దే ఏకైక బాధ్యత అని మద్రాస్ హైకోర్టు ఆరోపించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన