తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) నూతన చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జున నియమితులయ్యారు. ఆ యనను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Isha Foundation | ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు భారీ ఊరట లభించింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ (Isha Foundation)పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ వైపు తన కుమార్తెకు పెండ్లి చేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోవైపు ఇతర యువతులను సన్యాసినులుగా బతికేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.
మతాచారాలకు అనుగుణంగా గడ్డం కలిగి ఉండటం తప్పేమీ కాదని, అలా ఉన్న పోలీసులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు చేపట్టవద్దని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీస్ శాఖను ఆదేశించింది.
రోడ్డుపక్కన ఉన్న ప్రతీ రాయి విగ్రహం కాదు. ఈ కాలంలోనూ సమాజంలో మూఢ నమ్మకాలు ఉండటం విచారకరం.. అంటూ ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేవాలయాల్లోకి హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని ఆలయాల్లో హిందూయేతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ ప్రవేశాల వద్ద ఉండే ధ్వజ స్తంభం దాటి అనుమతించొద్దని, ఈ విషయ�
Palani Subramanya Temple | తమిళనాడు పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సంబంధించిన కేసులో ధ్వజస్తంభం దాటి హిందుయేతరులను అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా బోర్డును ఏ�
Hindu Temples | హిందూ ఆలయాల్లోకి (Hindu Temples) ఇతర మతస్థుల (non Hindus) ప్రవేశంపై మద్రాసు హైకోర్టు ( Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ మతస్తులైనా వచ్చి పోయేందుకు హిందూ ఆలయాలేమీ పిక్నిక్, టూరిస్ట్ స్పాట్స్ కావంటూ సంచలన వ్యాఖ్యల�
Cognizant-Income Tax | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్కు మద్రాస్ హైకోర్టు బిగ్ రిలీఫ్ కల్పించింది. ఆదాయం పన్ను బకాయిల చెల్లింపునకు సంస్థ డిపాజిట్లను లిక్విడేట్ చేస్తూ ఆదాయం పన్ను విభాగం విధించిన ఆదేశాలపై స్టే విధి�
Mansoor Ali Khan | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవిలపై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) పరువు నష్టం కింద కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. అల
Ponmudy | తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది. అవినీతి కేసులో (corruption case) మంత్రికి మద్రాసు కోర్టు (Madras High Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
రూ.1.75 కోట్లు అక్రమంగా కూడబెట్టారన్న కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కే పొన్ముడి, భార్య పీ విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు దోషులుగా తేల్చింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ దాఖ