దేవాలయాల్లోకి హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని ఆలయాల్లో హిందూయేతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ ప్రవేశాల వద్ద ఉండే ధ్వజ స్తంభం దాటి అనుమతించొద్దని, ఈ విషయ�
Palani Subramanya Temple | తమిళనాడు పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సంబంధించిన కేసులో ధ్వజస్తంభం దాటి హిందుయేతరులను అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా బోర్డును ఏ�
Hindu Temples | హిందూ ఆలయాల్లోకి (Hindu Temples) ఇతర మతస్థుల (non Hindus) ప్రవేశంపై మద్రాసు హైకోర్టు ( Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ మతస్తులైనా వచ్చి పోయేందుకు హిందూ ఆలయాలేమీ పిక్నిక్, టూరిస్ట్ స్పాట్స్ కావంటూ సంచలన వ్యాఖ్యల�
Cognizant-Income Tax | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్కు మద్రాస్ హైకోర్టు బిగ్ రిలీఫ్ కల్పించింది. ఆదాయం పన్ను బకాయిల చెల్లింపునకు సంస్థ డిపాజిట్లను లిక్విడేట్ చేస్తూ ఆదాయం పన్ను విభాగం విధించిన ఆదేశాలపై స్టే విధి�
Mansoor Ali Khan | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవిలపై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) పరువు నష్టం కింద కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. అల
Ponmudy | తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది. అవినీతి కేసులో (corruption case) మంత్రికి మద్రాసు కోర్టు (Madras High Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
రూ.1.75 కోట్లు అక్రమంగా కూడబెట్టారన్న కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కే పొన్ముడి, భార్య పీ విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు దోషులుగా తేల్చింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ దాఖ
Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పయస్, జయకుమార్ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీ సుమలత, జస్టిస్ ఎం సుధీర్ కుమార్ బదిలీ అయ్యారు. జస్టిస్ సుధీర్కుమార్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యా�
Sanatana Dharma | సనాతన ధర్మం (Sanatana Dharma)పై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకో�
Madras High Court | తల్లిదండ్రులకు సరైన పోషణ కల్పించకున్నా, వారి గౌరవానికి భంగం కలిగించినా... పిల్లలకు ఇచ్చిన ఆస్తులు పేరెంట్స్ వెనక్కు తీసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.