ఆలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు కల్యాణ మండపాలు నిర్మించడానికి కాదని పేర్కొన్న సుప్రీం కోర్టు.. దేవాలయ నిధులు ప్రజల నిధులుగానో, ప్రభుత్వ నిధులగానో పరిగణించకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానిక
తెలుగు భాష సాధించిన ఇంకొక విజయం గురించి చెప్పుకోవడం అవసరం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్రాస్ హైకోర్టులో తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు ఇవ్వాలని కేసు వేశాడు. చంద్రబాబ
Madras High Court | భార్యకు ఆస్తులు, ఆదాయం భర్త కంటే ఎక్కువగా ఉంటే.. భర్త ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు (Madras High Court) తీర్పుచెప్పింది. ఓ కేసులో భార్యకు భర్త భరణం ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టు (Family court) ఇచ్చ�
కైస్తవుల ఆస్తుల పరిరణక్షకు 30 సంవత్సరాల తర్వాత మద్రాసు హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సీబీసీ) అధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్ స్వరూప్ అన్నారు.
Girl jumps from Court Building | ఒక బాలికను కేర్ హోమ్ కస్టడీకి అప్పగించాలని కోర్డు ఆదేశించింది. కలత చెందిన ఆ బాలిక కోర్టు బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గాయపడిన ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అంది
Madras High Court | ప్రభుత్వ పథకాల (Government Schemes) ప్రచారం కోసం వాడే పేర్ల విషయంలో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తీసుకురాబోయే ప్రజా సంక్షేమ పథకాల ప్రచారం కోసం జీవించ
Ilaiyaraaja: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 536 పాటలకు చెందిన కాపీరైట్ కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం �
Vishal | కొత్త సినిమాలు విడుదలైన తొలి మూడురోజుల వరకు థియేటర్లలో పబ్లిక్ రివ్యూలను షూట్ చేయకుండా నిలిపివేయాలని తమిళ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మీడియా ప్రతినిధులతో పాటు థియేటర్ నిర్వాహకు�
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమా సింగ్ (ఏకే సింగ్) నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ ఏకే సింగ్ను తెలంగాణ హైకోర్�
తమిళనాడులోని ఓ ఆలయ సెక్యూరిటీ గార్డ్ పోలీసుల అదుపులో ఉండగా మృతిచెందిన కేసులో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వమే తమ పౌరుణ్ని చంపిందని జస్టిస్ సుబ్రమణియన్ మండిపడ్డారు. మృతుడి శరీరంప
సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్లీన్ రికార్డు లేకున్నా మీ ఉద్యోగ నియామకాన్ని రద్దు చేయవచ్చునని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పి.కార్తికేయన్ 2021లో సీబీఓ ఉ�
మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కే సురేందర్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడోలు పలికింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదు�
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద రాష్ర్టాలకు కేంద్రం విడుదల చేసే నిధులను జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో ముడిపెట్టవలసిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది.