తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమా సింగ్ (ఏకే సింగ్) నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ ఏకే సింగ్ను తెలంగాణ హైకోర్�
తమిళనాడులోని ఓ ఆలయ సెక్యూరిటీ గార్డ్ పోలీసుల అదుపులో ఉండగా మృతిచెందిన కేసులో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వమే తమ పౌరుణ్ని చంపిందని జస్టిస్ సుబ్రమణియన్ మండిపడ్డారు. మృతుడి శరీరంప
సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్లీన్ రికార్డు లేకున్నా మీ ఉద్యోగ నియామకాన్ని రద్దు చేయవచ్చునని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పి.కార్తికేయన్ 2021లో సీబీఓ ఉ�
మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కే సురేందర్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడోలు పలికింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదు�
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద రాష్ర్టాలకు కేంద్రం విడుదల చేసే నిధులను జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో ముడిపెట్టవలసిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది.
స్వలింగ జంటల వివాహానికి సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించనప్పటికీ, వారు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు చెప్పింది. కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి వివాహం ఏకైక మార్గం కాదని స్పష్టం చ�
TN Minister Ponmudy : మంత్రి పొన్ముడిపై మద్రాసు హైకోర్టు ఫైర్ అయ్యింది. మహిళలు, మతాల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. పొన్ముడిపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఒకవేళ ఆయనపై �
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన తాజా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీ వ�
Kunal Kamra | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ని లక్ష్యంగా చేసుకుని స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తమ సంరక్షణను పట్టించుకోని పక్షంలో తమ పిల్లలు లేదా సమీప బంధువులకు చేసిన గిఫ్ట్ డీడ్లు లేదా సెటిల్మెంట్ డీడ్లను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
పరిమితంగా ఉన్న వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడాన్ని ఆహ్వానించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుపరిపాలనలో భాగంగా ప్రపంచమంతటా వ
పెండ్లి అనేది పరస్పర నమ్మకం, సహచర్యం, పంచుకున్న అనుభవాలపై నిర్మించుకునే బంధమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తమిళనాడుకు చెందిన ఓ జంట 2004 నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి 2018లో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విడ