మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన తాజా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీ వ�
Kunal Kamra | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ని లక్ష్యంగా చేసుకుని స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తమ సంరక్షణను పట్టించుకోని పక్షంలో తమ పిల్లలు లేదా సమీప బంధువులకు చేసిన గిఫ్ట్ డీడ్లు లేదా సెటిల్మెంట్ డీడ్లను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
పరిమితంగా ఉన్న వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడాన్ని ఆహ్వానించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుపరిపాలనలో భాగంగా ప్రపంచమంతటా వ
పెండ్లి అనేది పరస్పర నమ్మకం, సహచర్యం, పంచుకున్న అనుభవాలపై నిర్మించుకునే బంధమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తమిళనాడుకు చెందిన ఓ జంట 2004 నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి 2018లో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విడ
మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త మరణానంతరం మళ్లీ పెండ్లి చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం మరణించిన భర్త ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని తీర్పులో పే
Actress Kasthur | నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మ�
Veterinarian And Monkey | పశువైద్యుడు కాపాడి చికిత్స అందించిన కోతి పిల్లను అటవీ శాఖ అధికారులు జూకు అప్పగించారు. ఆ కోతి పిల్ల అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలిసి ఆ పశువైద్యుడు తల్లడిల్లిపోయాడు. ఆ కోతి పిల్ల సంరక్షణ కోసం
దంపతుల్లో భార్యకు, అదే విధంగా, భర్తకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. ఓ భర్త సమర్పించిన భార్య కాల్ రికార్డ్స్ డాక్
తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) నూతన చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జున నియమితులయ్యారు. ఆ యనను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Isha Foundation | ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు భారీ ఊరట లభించింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ (Isha Foundation)పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.