Madhusudhana Chary | ప్రజలకు ఇచ్చిన హామీలే కేంద్ర బిందువుగా అసెంబ్లీలో చర్చ జరగాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది చూడకుండా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని కాంగ్రెస్ పా�
చట్టసభల్లో చర్చ అంటేనే ప్రభుత్వం లాగు తడుస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు అసెంబ్లీలో జవాబు ఇవ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల ప
కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. ప్రతిపక్ష నేతల నోళ్లను మూసివేయించాలని లేదా.. పలాయనం చిత్తగించడం కాంగ్రెస్ తీరు అని అని అన్నారు.
Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
వేదిక ఏదైనా సీఎం రేవంత్ చిల్లరగా మాట్లాడుతూ అసందర్భ ప్రేలాపనలు చేస్తూ తెలంగాణ పరువుతీస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కసు, ఆక్రోశంతోనే తెలంగాణను �
Madhusudhana Chary | కేసీఆర్కు సిట్ నోటీసులపై మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యక్తి కాదు.. శక్తి అని తెలిపారు. తెలంగాణ సమాజం అభిమానించే, ఆరాధించే గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడ�
బీసీలు శక్తిగా ఎదగాలని, అందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. శనివారం వికారాబాద్ బీసీ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్లోని గౌలికర్ ఫంక్షన్ హ�
లష్కర్ పరిరక్షణకు ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ పరిరక్షణకు మ�
Madhusudhana Chary | అక్రమ అరెస్టులు అనేది అసమర్థుడి లక్షణమని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అణిచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిప
కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని, దుర్మార్గ పాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జరిగిన పరిణామాలు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆ
Madhusudhana Chary | పరిపాలకుడు విజ్ఞుడై ఉండాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. విజ్ఞుడై ఉంటే సృజనాత్మకత సాధ్యమైతని తెలిపారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మనసుతో కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణాలను పూర్తిగా మరచిపోయింది అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎ�