భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు.
తాండూర్, జూన్ 25: సింగరేణి కాలరీస్లోని మాదారం టౌన్షిప్లోని శిథిల క్వార్టర్లు కూల్చివేత ప్రారంభమైంది. నిరూపయోగంగా పడున్నశిథిల భవనాలను కూల్చి ఆ స్థలాన్ని వినియోగంలోకి తేవాలని అధికారులకు చేసిన సూచనల మే�
తాండూర్, జూన్ 23 : నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల(Drugs)కు దూరంగా ఉండాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని స�
బెల్లంపల్లి రేంజ్ పరిధిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి ఆదివారం రాత్రి మాదారం అడవుల్లోకి ప్రవేశించినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ ఆఫీసర్ సీహెచ్ భాసర్ తెలిపారు.
మేడారం సమ్మక్క-సారలమ్మకు కేటాయించిన స్థలాన్ని భద్రకాళి దేవస్థాన పూజారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గద్దెల ప్రధాన గేట్కు తాళాలు వేసి పూజా
హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు మూడో రోజుకు చేరింది. శనివారం 112 హుండీలను లెక్కించారు. రూ. 3కోట్ల46లక్షల61వేల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీల్లో తొలి రోజు 134 హుండీల్లోని ఆదాయం లెక్కించారు. రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల ఆద�
ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క-సారలమ్మ బంగారం (బెల్లం), కుంకుమను ఇంటికే అందజేస్తామని పేర్కొన్నార
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఈ నెల 9 నుంచి ప్రతి రోజు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మూడు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మేడారం దారిలో చెట్లు నేలకొరుగుతున్నాయి. మెయింటెనెన్స్లో భాగంగా చేస్తున్న జంగిల్ కటింగ్ పేరుతో భారీ వృక్షాలను నరికేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సమీపిస్తుండడంతో జిల్లాలోని భూపాలపల్లి
మహా జాతరను పురస్కరించుకుని మేడారం పరిసరాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పలుమార్లు మేడారంలో పర్యటించి సమీక్షలు నిర్వహించి జనవరి
మేడారంలో అభివృద్ధి పనులను ఎందుకింత కాలయాపన చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ అధికారులపై మండిపడ్డారు. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నెలాఖరు వరకు పూర్తి చేస్తారా అని అధికారులను ప�
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం దీపం పెట్టే నాథుడు లేక వెలవెలబోయిన ఆలయాలకు స్వరాష్ట్రంలోనే మంచిరోజులు వచ్చాయి. వేలాది కోట్ల రూపాయలతో గుడుల పునరుద్ధరణ చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అర్చకులకు సైతం తగిన వేతనం ఇ�