వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG) మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి.
ఎన్నికల వేళ మరోసారి గ్యాస్ సిలిండర్ (LPG Cylinder Price) ధరలు తగ్గాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ రేట్లు కాదులేండి..! 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ ధరలు.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు రూ.25.50 పెంచుతున్నట్టు కేంద్ర చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి.
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చ�
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గృహావసరాలకు వినియోగించే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి రూ.50 పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఏకంగా రూ.350.50 చొప్పు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడమే ఆశయంగా పెట్టుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీకి ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబ
రోజువారీ జీవితంలో ఆర్థిక అంశాలు కీలకం. అలాంటప్పుడు నిత్యం వస్తున్న ఆర్థికాంశాల మార్పులను తెలుసుకోవాలి. లేకుంటే కొత్త సమస్యలు వస్తాయి. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, గ్యాస్, బీమా రంగాల్లో వచ్చిన మార్ప�
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా
గ్యాస్ సిలిండర్ పడేసి.. కట్టెలు తీసుకోవడమేనా అచ్ఛేదిన్? ట్విట్టర్లో ఆసక్తికర వీడియోపై కేటీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): భారత్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేదని ఐ�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ బైబై మోడీ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి మహిళలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై మద�
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన