గ్యాస్ ధర పెంపుతో వంట గదుల్లో మంటలు ప్రపంచంలోనే అత్యధిక రేటుకు గ్యాస్ అమ్ముతున్న మోదీ రాయితీకి రాం రాం చెప్పి ప్రజలపై దొంగదాడి చేస్తున్నారు మోదీ పాలన చూసి అరాచకత్వం సైతం సిగ్గు పడుతున్నది ద్రవ్యోల్బ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్భాగ్య పాలన సాగిస్తూ పేదలపై భారం మోపుతోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంపును నిరసిస్తూ పార్ట
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిం�
వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని బాలాపూర్ చౌరస్తాలో చేపట్టిన మహాధర్నా జన సంద్రంగా మారింది. మహిళలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీర్పేట మున్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్త�