పల్లెలను పచ్చదనంగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్నది.
నా సమస్య గురించి చెప్పాలంటే.. సంక్షిప్తంగా అయినా నా కథ వివరించాలి. నేను కార్పొరేట్ ఉద్యోగిని. పని ఒత్తిడి బాగానే ఉంటుంది. దీంతో తరచూ మెట్రో ట్రైన్లో కునుకుతీస్తుంటాను. ఒకసారైతే, మొద్దు నిద్రలో జారిపోయాన
ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరమితమైన వాలెంటైన్స్డే ఇప్పుడు పల్లెలకూ విస్తరించింది. పెద్దలతో పోరాడి పెళ్లిళ్లు చేసుకొని సంసారాన్ని విజయపథంలో సాగిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకున్న ప్రేమికు లు ఉన్నారు.
ప్రేమికుల రోజు అంటేనే ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకునే ప్రత్యేక సందర్భం. అయితే.. ఎప్పుడూ ఎదుటివారిని ప్రేమించడమేనా? మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి.
ప్రేమకు వెల కట్టలేం. కానీ, విలువైన వస్తువు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు అన్నాడో ప్రేమకవి. ఈ మాటను దృష్టిలో ఉంచుకొని లగ్జరీ యాక్సెసరీస్ తయారుచేసే డా మిలానో బ్రాండ్ ప్రేమికుల రోజుకు అతివల కోసం �
ప్రేమిస్తున్నానని నమ్మించి.. లైంగికదాడికి పాల్పడటంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటానని ఐదేండ్ల పాటు సహజీవనం చేసి ముఖం చాటేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
Tea | ట్రేలో ఫలానా రంగు కప్పు తీసుకుంటే అమ్మాయి నచ్చినట్టని, కప్పు నేరుగా అబ్బాయి చేతికి అందిస్తే అమ్మాయికి సమ్మతమని ఇలా రకరకాల కోడ్ భాషలను కాబోయే వధూవరులకు రహస్యంగా ఉపదేశిస్తారు.
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ
అక్షరం అంటే క్షరము కానిది. అంటే శాశ్వతంగా ఉండేది. మనిషి తన జీవితంలోని భావోద్వేగాలు, సంఘర్షణలు, సాధక బాధకాలు అన్నింటికీ అక్షర రూపం ఇస్తుంటాడు. అలాగే ప్రేమలను, అనుబంధాలను, అనుభవాలను జోడించి అక్షర కుసుమాలను �
ఆ అమ్మాయికి పెద్ద కష్టమే వచ్చింది. తన ప్రాణానికి ప్రాణమైన పెంపుడు కుక్క సారాకు అవసరమైన వస్తువులు మార్కెట్లో ఎక్కడా దొరకలేదు. మాల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో, ఢిల్లీకి చెందిన ర�
ప్రేమలోనూ పడ్డాం. ఏడాదిగా డేటింగ్లో ఉన్నాం. తను తరచూ మా ఇంటికి వస్తాడు. అమ్మానాన్న మా స్నేహాన్ని అర్థం చేసుకున్నారు. మా పెండ్లికి పరోక్షంగా ఆమోదం తెలిపారు. తీరా అతణ్ని అడిగితే.. ‘నాకు రెండేండ్ల సమయం కావాల�
మాయమాటలు నమ్మి, వేధింపులకు గురైన వేర్వేరు ప్రాంతాల్లోని ముగ్గురు యువతులు మోసపోయారు. వారిని నమ్మించి, బ్లాక్ మెయిల్ చేసిన నేరగాళ్లు డబ్బు, బంగారు నగలు కాజేశారు. నేరగాళ్ల వేధింపులు ఇంకా పెరగడంతో బాధితుర
హైదరాబాద్ : మియాపూర్లో జరిగిన ప్రమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ బుధవారం ఉదయం మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మియాపూర్ సీఐ