Air India flight crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి
Pak jets downed | ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైనిక దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొన్నదని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు చ�
Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విలువైన సమయం వృథా అయ్యింది. లోక్సభ భారీ అంతరాయాలను ఎదుర్కొంది. మూడవ సెషన్లో 65 గంటలు, మొత్తం మూడు సెషన్లలో కలిపి 70 గంటలకు పైగా సమయాన్ని కోల్పోయింది.
MVA Defeat | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు.
Jhansi Hospital Fire | ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది శిశువులను ఒక వ్యక్తి కాపాడాడు. అయితే తన కవల కుమార్తెలను రక్షించుకోలేకపోయాడు. కాలి బొగ్గుగా మారిన శిశువుల్లో తన పిల్లలను గుర్తుపట్టలేక అల్�
K Padmarajan | సుమారు 35 ఏళ్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్లోకి ఎక్కాడు. తన రికార్డ్ను పద�
Karnataka Elections | నాలుగేళ్ల కిందట బీజేపీకి మద్దతిచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన 8 మంది కాంగ్రెస్ రెబల్స్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన సుమారు 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట�
Jagadish Shettar | లింగాయత్ నేతల్లో అత్యంత ప్రముఖుడైన జగదీష్ శెట్టర్, బీజేపీని వీడి ఆ పార్టీ కొంప ముంచినప్పటికీ తన కొంపను (స్థానాన్ని) నిలబెట్టుకోలేకపోయారు. కంచుకోట హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేప�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్టాండ్కు వెళ్లే మార్గంలో పడిపోయిన పదో తరగతి ఆన్సర్ షీట్లు దొరికినట్టు రాష్ట్ర సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు.
సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�
గొండి గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం రేగొండి గ్రామ పంచా యతీలో తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్ పరిశీలించా రు. గ్రామ పంచాయతీ పాలకమండలిలో మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఉం
సముద్రంలో పోగొట్టుకున్న ఫోన్ ఏడాది తర్వాత పనిచేస్తుందని ఎవరూ ఊహించరు. అయితే హ్యాంప్షైర్కు చెందిన మహిళ 465 రోజుల కిందట సముద్రంలో తన ఐఫోన్ను పోగొట్టుకుని ఇటీవల ఆ ఫోన్ను వర్కింగ్ కండిషన్ల�
మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది. అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న అభిమానంతో పోటీ