ఎక్స్ రే చూసి లికిన్స్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ నోస్ రింగ్ కోసం తాను తెగ వెతికానని చెప్పాడు. చివరకు తన ఊపిరితిత్తుల్లోకి అది చేరుకున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు.
రవీంద్రభారతి ప్రధాన రహదారిపై పోలీసులకు హ్యాండ్ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగులో లభించిన సమాచారంతో బాధితురాలిని గుర్తించి, ఆమెకు. తిరిగి అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రభారతి సిగ్నల్ వద్ద రోడ్డ
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. �
అమ్మ ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. అందరూ పిచ్చిదన్నా భరించింది. వెతుకులాట అనవసరమన్నా సహించింది. చివరికి.. ఆ తల్లి దీక్ష ముందు విధి ఓడిపోయింది. ఎట్టకేలకు.. గారాలబిడ్డ తమ వద్దకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆ�
విలువలు లేవు.. సిద్ధాంతాలు అసలు లేవు.. నాయకులు లేనే లేరు.. ఇద్దరే ఇద్దరు.. మహామహులు స్థాపించిన పార్టీని కబ్జా చేసేశారు. ఎవరి మాటకూ ప్రాధాన్యం లేదు. వాళ్లిద్దరూ ఏది చెప్తే అదే సిద్ధాంతం.. ఏది పాటిస్తే అదే విలువ.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన ఇమ్మానుయేల్ మాక్రాన్కు పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. సోమవారం విడుదలైన ఫలితాలతో ఆయన పార్టీ కూటమి పార్లమెంట్లో మెజార్టీ కోల్ప�
అడిక్మెట్ డివిజన్ రాంనగర్ లక్ష్మమ్మ పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి యేడాది గడుస్తున్నా గ్రీనరీ ఏర్పాటు పనులు ముందుకుసాగడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రీనరీ
మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన డైమండ్ నెక్లెస్ పోయింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్లెస్ ఇంట్లోనే దొరికిందంటూ తిరిగి పోలీసులక�
వ్యక్తులు, కుటుంబాల మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇండియన్ బ్యాంక్స్ రి�
Panaji | గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (Manohar parrikar) కుమారుడు ఉత్పల్ పారికర్ ఓటమిపాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్.. పనాజీ (Panaji) అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశార�
యువకుడు గల్లంతు | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు న్యాల్కల్ మండలంలోని రేజింతల్- ఎల్గోయి గ్రామ శివారు మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా, బైక్పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు వాగులో గల్లం