ప్రయాణికులను దింపేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
Road Accident | సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుండి సూరారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ క్ల్లియర్ చేస్తుండగా లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి శంషాబాద్ పోలీస్స్ట�
మాజీ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు నుంచి పక్క నుంచి వెళ్తున్న కారుపై పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
లారీని వెనుక నుంచి ఓల్వో బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని నాట్కో జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజాయున జరిగింది.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రామంతాపూర్ నెహ్రు నగర్ నివాసితులైన కానిస్టేబుల్ పాండు (కానిస్టేబుల్), సక్కు భాయ్ (రెవిన్యూ ఉద్యోగి ) దంపతులు మరణించారు.
రాంగ్ రూట్లో వచ్చిన లారీ బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో జరిగింది.
లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీ�
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో అతివేగంగా వచ్చిన టాంకర్ లారీ గొర్రెల మందపై నుంచి దూసుకెళ్లడంతో ఎనిమిది జీవాలు మృతిచెందాయి.