పండుగ కు ఇంటికి వచ్చి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా రాయగిరి వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలం గాంధీపురం శివారు వెంకటాపురం
Chevella Road Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మ�
Bandi Sanjay | కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి తన మానవత్వాన్ని (Humanity)చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీలు ఢీ కొనడంతో ఇద్దరు క్లీనర్లు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సదాశివపేట మండలం నిజాంపూర్లో చోటు చేసుకుంది.
: ఓఆర్ఆర్పై ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ ర్యాంపును ఢీకొట్టి కింద ఉన్న గుడిసెపై పడటంతో అందులో నిద్రిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్ వద్ద గురువారం త�
ఆగి ఉన్న ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జప్తి జానకంపల్లి గ్రామానికి చెందిన నాయికోటి సాయిలు ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన ప్రయాణిక�
Adilabad | నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కింద పడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పాపన్నపేట, జులై01 : వేగంగా వెళ్తున్న లారీపై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం మేరకు.. నారాయణ�